ఆలయ భూమిలో రహదారి నిర్మాణం
జగిత్యాల-గొల్లపల్లి రహదారిని ఆనుకొని ఉన్న దేవాదాయశాఖ ఆధీనంలోని శ్రీరామ మందిరం భూముల మీదుగా గతంలో రహదారులు నిర్మించారు.
జగిత్యాల-కరీంనగర్ రహదారిలో చేపట్టిన పనులు
న్యూస్టుడే, జగిత్యాల విద్యానగర్: జగిత్యాల-గొల్లపల్లి రహదారిని ఆనుకొని ఉన్న దేవాదాయశాఖ ఆధీనంలోని శ్రీరామ మందిరం భూముల మీదుగా గతంలో రహదారులు నిర్మించారు. మొత్తం భూమి 9 ఎకరాల వరకు ఉండగా ఇందులో ఎకరానికి పైగా భూమిలో దేవాదాయశాఖ అనుమతి లేకుండా రహదారి నిర్మాణం చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. 1992లో పొలాస-లక్ష్మిపూర్ రహదారి నిర్మాణం కోసం 1.18 ఎకరాల భూమిని దేవాదాయశాఖ నష్టపోగా ఇందుకోసం అప్పట్లో రూ.1.08 లక్షల పరిహారం ప్రభుత్వం చెల్లించింది. దీంతో పాటు జగిత్యాల-కరీంనగర్ రహదారిలో శ్రీరాజరాజేశ్వరస్వామి(ధర్మశాల) ఆలయానికి 11.22 ఎకరాల భూములు ఉన్నాయి. గతంలో ఈ భూముల మధ్యలో నుంచి ఎస్పారెస్సీ కెనాల్, రహదారి నిర్మాణం చేపట్టారు. దీంతో 171 సర్వే నంబరులోని 1.15 ఎకరాల భూమి దేవాదాయశాఖ కోల్పోయింది. ఎలాంటి పరిహారం అందకపోగా తాజాగా ఇదే కెనాల్ను మూసివేస్తూ ప్రభుత్వ రెండు వైపులా రహదారి నిర్మాణం చేపడుతోంది. దీంతో 15 నుంచి 20 గుంటలకు పైగా దేవాదాయశాఖ భూమి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. అయితే ముందస్తుగా కోర్టు అనుమతి కానీ, భూసేకరణ చట్టం-2013 ప్రకారం పరిహారం చెల్లించకుండా చేపడుతున్న రహదారి నిర్మాణ పనులు నిలిపివేయాలని కోరుతూ దేవాదాయశాఖ అధికారులు జిల్లా కలెక్టర్కు నివేదించారు.
ః దేవాలయాలకు చెందిన భూములను ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వినియోగించడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని దేవాదాయశాఖ అధికారులు రాష్ట్ర ఉన్నత స్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2005లో రిట్ పిటిషన్ 11812 ద్వారా స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వం దేవాలయాలను ప్రజావసరాల కోసం వినియోగించాల్సిన పక్షంలో హైకోర్టులో తప్పనిసరిగా పిటిషన్ దాఖలు చేసి అనుమతి పొందిన తర్వాతే భూసేకరణ చేపట్టాలని, దీంతో పాటు భూసేకరణ చట్టం-2013 ఆధారంగా పరిహారం చెల్లించాలని పేర్కొంది. వీటిని అనుసరించకపోవడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని తేల్చిచెప్పింది.
కలెక్టర్కు నివేదించాం
- పణతులు వేణుగోపాల్, ఈవో, దేవాదాయశాఖ
జగిత్యాల పట్టణంలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం భూముల మధ్యలో నుంచి ఎస్సారెస్సీ కాలువ, రహదారి నిర్మాణం చేపట్టడంతో ఎకరానికి పైగా భూమి నష్టపోవడం, తాజాగా ఇదే కాలువకు రెండు వైపులా రహదారిని అభివృద్ధి చేస్తున్న అంశాన్ని జిల్లా కలెక్టర్కు నివేదించాం. నిబంధనల ప్రకారం భూసేకరణ జరిపి, దేవాదాయశాఖకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని నివేదికలో కోరాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమయం దాటాక వచ్చారని అనుమతి నిరాకరణ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల దాఖలుకు గురువారం గడువు ముగియగా పెద్దపల్లిలో ఇద్దరు అభ్యర్థులు సమయం ముగిసిన తర్వాత వచ్చారని అధికారులు అనుమతించలేదు. -
ఓటమి వెనకే విజయం
[ 26-04-2024]
ఇంటర్ ఫలితాలు మంగళవారం వచ్చాయి. త్వరలో ‘పది’ ఫలితాలు వస్తాయి. మార్కుల గురించే చర్చ జరుగుతుండటం మనం చూస్తుంటాం. -
భాజపాను గెలిపిస్తే ఆశించిన అభివృద్ధి
[ 26-04-2024]
తెలంగాణలో అత్యధిక స్థానాల్లో భాజపా విజయం సాధించడం ద్వారా ఆశించిన అభివృద్ధి జరుగుతుందని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నారు. -
భారాస హయాంలో ఖజానా ఖాళీ
[ 26-04-2024]
భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అయిదేళ్లలో కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. -
ప్రశ్నించే వినోద్కుమార్ను గెలిపించండి
[ 26-04-2024]
ప్రజా సమస్యలపై దిల్లీలో గళం విప్పి, అభివృద్ధికి నిధులు తీసుకురావాలంటే భారాస ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను గెలిపించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
కళల సాధనకు వేదిక బాలభవన్
[ 26-04-2024]
పిల్లల్లోని సృజనాత్మకతను.. ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం బాలభవన్లను స్థాపించింది. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల క్రతువులో కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల పర్వం గురువారంతో పూర్తయింది. -
రుణమాఫీపై సీఎం హామీని ప్రజలు నమ్మరు
[ 26-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలల్లోనే అన్ని రంగాల్లో విఫలమైనందునే సీఎం రేవంత్రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెడుతూ ఓట్లడుగుతున్నారని సిర్పూర్ శాసనసభ్యుడు పాల్వాయి హరీశ్బాబు విమర్శించారు. -
కాలువ జాగా.. కనిపిస్తే కబ్జా
[ 26-04-2024]
జిల్లాకేంద్రానికి సమీపంలో ఉండటం, రాజీవ్ రహదారిని ఆనుకొనే ఉండటంతో సుల్తానాబాద్ మండలంలోని పలు చెరువులు, కుంటలు, వాగులు, వంకలపై స్థిరాస్తి వ్యాపారుల కన్ను పడింది. -
ఆసనాలు అలవోకగా
[ 26-04-2024]
మారుమూల ప్రాంతాలకు చెందిన విద్యార్థినులు యోగాలో ఆణిముత్యాలుగా వెలుగొందుతున్నారు. -
సాంకేతికత.. సమస్త చరిత
[ 26-04-2024]
ఆధునిక సాంకేతికత సాయంతో ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎన్నికల సంఘం పౌరులందరికీ అందుబాటులోకి తెస్తోంది. -
నిర్ణయమేంటి?
[ 26-04-2024]
కరీంనగర్ కాంగ్రెస్లో ప్రస్తుత పరిస్థితిపై పార్టీలో చర్చ జరుగుతోంది. -
పత్రం సమర్పయామి.. తర్వాత!
[ 26-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
అదనపు ఈవీఎంలు తప్పవా?
[ 26-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ఎక్కువ మంది నామినేషన్లు వేయడంతో ఎన్నికల అధికారులు తలలు పట్టుకుంటున్నారు. -
ఆలయ ఉద్యోగులకు విజిలెన్స్ సెగ
[ 26-04-2024]
అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం తదితర వాటిపై విజిలెన్స్ అధికారులు ఆలయ ఉద్యోగులపై ఇచ్చిన నివేదిక మేరకు దేవాదాయశాఖ అధికారులు సంబంధిత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. -
హైదరాబాద్లో రోడ్డు ప్రమాదం నందిమేడారం యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
స్వగ్రామంలో పని లేక ఉపాధి కోసం నగరానికి వెళ్లిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం కన్నవారికి పుట్టెడు శోకం మిగిల్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..