logo

కాంగ్రెస్‌లో చేరికలు

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్‌ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి భారాసలో చేరిన కామేపల్లి జడ్పీటీసీ సభ్యుడు భానోత్ వెంకటప్రవీణ్ కుమార్ నాయక్, పలువురు నాయకులు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.

Updated : 26 Apr 2024 16:59 IST

కామేపల్లి: అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్‌ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడి భారాసలో చేరిన కామేపల్లి జడ్పీటీసీ సభ్యుడు భానోత్ వెంకటప్రవీణ్ కుమార్ నాయక్, పలువురు నాయకులు తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. పొన్నెకల్లు ఎంపీటీసీ సభ్యుడు మాలోత్ శంకర్ నాయక్ చేరికల కమిటీ ఛైర్మన్ జగ్గారెడ్డి సమక్షంలో హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో శుక్రవారం చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని