సైనిక శిక్షణలో రవితేజం
ఎన్సీసీలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థి రవితేజ ఎన్సీసీ డ్రిల్, క్రమశిక్షణ, షూటింగ్ తదితర అంశాల్లో ప్రతిభ కనబరుస్తూ పలువురి చేత శభాష్ అనిపించుకుంటున్నారు.
షూటింగ్ శిక్షణలో రవితేజ
ఆదోని విద్య, న్యూస్టుడే: అనుకున్నది సాధించాలంటే పట్టుదల, సాధించాలన్న తపన ఉండాలి. ఓ యువకుడు తన ప్రత్యేకతను చాటుతున్నాడు. ఆదోని పట్టణానికి చెందిన కె.రవితేజ డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ఎన్సీసీ క్యాడెట్గా ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాడు. ఎన్సీసీలో ప్రతిభ కనబరచి ప్రతిష్టాత్మకమైన ఇండియన్ మిలటరీ అకాడమిలో శిక్షణకు ఎంపికయ్యాడు. ఆ యువకుడి విజయగాథ తెలుసుకుందామా..
పాఠశాల స్థాయిలోనే..
ఆదోని పట్టణం కౌడల్పేటలో నివాసం ఉంటున్న కె.శివన్న, సుజాత దంపతుల కుమారుడు కె.రవితేజ స్థానిక ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. శివన్న కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. రవితేజ పాఠశాల చదువుకునే రోజుల్లోనే ఎన్సీసీలో చేరాలని ఆసక్తి ఉండడంతో ఈ కోర్సులో చేరి ఎ-సర్టిఫికెట్ అందుకున్నాడు. ఆ తర్వాత కళాశాలలో ఎన్సీసీ అధికారుల ప్రోత్సాహంతో శిక్షణ తీసుకుంటున్నారు.
మిలటరీ శిక్షణకు ఎంపిక
ఎన్సీసీలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థి రవితేజ ఎన్సీసీ డ్రిల్, క్రమశిక్షణ, షూటింగ్ తదితర అంశాల్లో ప్రతిభ కనబరుస్తూ పలువురి చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ క్రమంలో సికింద్రాబాద్లో గత ఏడాది జనవరిలో జరిగిన 76-ఇన్ఫ్రెంటరీ బ్రిగేడ్లో నిర్వహించిన 12 రోజుల శిక్షణలో రవితేజ పాల్గొని ప్రతిభ కనబరిచాడు. ఎన్సీసీ అధికారులు ఈ యువకుడి ప్రతిభను మెచ్చి ప్రతిష్టాత్మకమైన ఇండియన్ మిలటరీ అకాడమిలో శిక్షణ ఇచ్చేందుకు ఎంపిక చేశారు. ఈ శిక్షణ డిసెంబరులో ఉత్తర్ఖాండ్ రాష్ట్రం డెహరాడూన్లో జరగనుంది. రాయలసీమ పరిధిలో నలుగురు యువ విద్యార్థులు ఎంపికైతే కర్నూలు నుంచి ఇద్దరు ఉండటం విశేషం.
దేశానికి సేవ చేయాలని..
- కె.రవితేజ, ఎన్సీసీ విద్యార్థి, ఆదోని
మొదటి నుంచి సైన్యంలో చేరాలని లక్ష్యం పెట్టుకున్నా. ఆ లక్ష్యంతోనే పాఠశాల, కళాశాలలో ఎన్సీసీ కోర్సు చేస్తున్నా. దీని వల్ల వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్సీసీ శిబిరాలకు వెళ్లా. అక్కడ ఇచ్చే శిక్షణ ఎంతో ఉపయోగపడుతోంది. ప్రధానంగా యువత చెడుమార్గంలో వెళ్లకుండా అనుకున్న లక్ష్యం ఎలా చేరుకోవాలో ఈ శిక్షణలో నేర్చుకున్నా. చదువు పూర్తయిన వెంటనే రక్షణ శాఖలో ఉద్యోగం సాధించి దేశానికి సేవ చేయాలని లక్ష్యం పెట్టుకున్నా. ఇండియన్ మిలటరీ అకాడమిలో శిక్షణ కోసం నేను ఎంపిక కావడం ఆనందంగా ఉంది. ఎన్సీసీ అధికారులు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకుల ప్రోత్సాహం మరువలేను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
మండలంలోని అల్లూరు వైకాపా నాయకులు శుక్రవారం అల్లూరు గ్రామంలో వైకాపాను వీడి తెదేపాలో చేరారు. -
సిద్దాపురం ఎత్తిపోతల ద్వార ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తాం
[ 26-04-2024]
తెదేపా అధికారంలోకి రాగానే సిద్దాపురం ఎత్తిపోతల కాలువలు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తామని నంద్యాల పార్లమెంట్ తెదేపా బాధ్యుడు మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య అన్నారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
[ 26-04-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా నాయకుడు డి.విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. -
బుగ్గన నామినేషన్ పెండింగ్లో ఉంచిన ఎన్నికల అధికారి
[ 26-04-2024]
డోన్ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి నామినేషన్ను ఎన్నికల అధికారి పెండింగ్లో ఉంచారు. -
ఇంటింటికి తెలుగుదేశం
[ 26-04-2024]
పెద్దకడుబుర్ మండలం జాలవడి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
[ 26-04-2024]
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి కుంటు పడింది
[ 26-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి అన్ని రంగాల్లో కుంటుపడిందని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
[ 26-04-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు.. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినిగించుకోవాలని సీఐ రమేష్బాబు తెలిపారు. -
హంద్రీ నీవా కట్టపై జగన్ కనికట్టు
[ 26-04-2024]
దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. -
చేనేతలను విస్మరించిన వైకాపా
[ 26-04-2024]
సీఎం జగన్ ప్రభుత్వంలో చేనేతలను పూర్తిగా విస్మరించి, ఓట్లు కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ ఆరోపించారు. -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
[ 26-04-2024]
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
పచ్చని సీమ చేస్తానంటివి.. పచ్చిక లేకుండా చేస్తివి
[ 26-04-2024]
శ్రీశైలం కుడిగట్టు కాల్వ(ఎస్సార్బీసీ)ను 2003లో పూర్తి చేశారు. పాములపాడు మండలం బనకచెర్ల నుంచి అవుకు రిజర్వాయర్ వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. -
గడప గడపనా జగన్ ధోకా
[ 26-04-2024]
దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు. -
నాసిరకం విత్తన ముఠాల నాయకుడు పోచా : బైరెడ్డి
[ 26-04-2024]
: ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నాసిరకం విత్తన ముఠాల లీడరని రైతులే చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. -
ఏకపక్ష పల్లెలు.. అధికారంలో గుబులు
[ 26-04-2024]
అవుకు మండలం గుండ్లశింగవరం బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంతూరు.. ‘అధికారం’ ఉపయోగించి అక్కడ ప్రతిసారి పోలింగ్ ఏకపక్షంగా నడిపిస్తున్నారు. -
గులాబీ రంగుల్లో మునిగితేలారు
[ 26-04-2024]
చిన్నహోతూరు గ్రామస్థులంతా గులాబీ రంగులో మునిగితేలారు. సిద్ధరామేశ్వరస్వామి ఉత్సవాల ముగింపు సందర్భంగా వసంతోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. -
టీజీ.. క్రేజీ
[ 26-04-2024]
కర్నూలు నగరం.. జనసంద్రమైంది. వేలాది మంది తెదేపా, జనసేన, భాజపా, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, తెదేపా అభిమానుల భారీ ర్యాలీ నడుమ తెదేపా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
నిధులు చెత్తపాలు.. సంపద ఉత్తిమాట
[ 26-04-2024]
చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం చెత్త సందప కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
ఒక కుటుంబం.. రెండు పార్టీలు
[ 26-04-2024]
ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడూ విచిత్రమే.. ప్రస్తుత ఎన్నికలో మరో విచిత్రం చోటు చేసుకుంది. పురపాలక ఛైర్మన్ కుటుంబంలో సభ్యులు రెండు పార్టీలకు మద్దతు పలుకుతుండటం చర్చనీయాంశంగా మారింది. -
విజేఈఈలు
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. బుధవారం రాత్రి ఫలితాలు విడుదలవగా ఉత్తమ పర్సంటైల్ సాధించారు. -
రామయ్యా.. ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామా
[ 26-04-2024]
నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మేయర్ బీవై రామయ్య గురువారం కర్నూలు నగర పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. -
టీజీ భరత్ నామినేషన్ దాఖలు
[ 26-04-2024]
కర్నూలు అసెంబ్లీ స్థానానికి మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని నారాయణ కళాశాలల డీజీఎం గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..