logo

భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే

మండంలోని అన్ని గ్రామాల్లో క్రైస్తవులు శుక్రవారం గుడ్ ఫ్రైడేను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు.

Published : 29 Mar 2024 16:07 IST

రాజోలి: మండంలోని అన్ని గ్రామాల్లో క్రైస్తవులు శుక్రవారం గుడ్ ఫ్రైడేను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. రాజోలి, పెద్దతాండ్రపాడు, ముండ్లదిన్నె, మాన్ దొడ్డి గ్రామాలలోని ఎంబీ చర్చిలలో ఫాస్టర్ల ఆధ్వర్యంలో ఉపవాసాలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. టి. గార్లపాడులో ఫాస్టర్ సులోమాన్ ఆధ్వర్యంలో చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు చేయగా, ఏసు త్యాగం గురించి, ఆయన ప్రజలకు అందించిన సందేశాలను వివరించారు. ఆదివారం అందరూ ఈస్టర్‌ను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని