logo

మెదక్‌ భారాస ఎంపీ అభ్యర్థిపై కేసు

భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదైంది. ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదుపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

Published : 08 Apr 2024 14:22 IST

మెదక్: భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై కేసు నమోదైంది. ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించారన్న ఫిర్యాదుపై ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారంటూ ఎన్నికల ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ చేసిన ఫిర్యాదు మేరకు వెంకట్రామిరెడ్డి కేసు నమోదు చేశారు. 

 

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని