logo

పేదల ఆకలి తీరుస్తున్న ఆదర్శ దంపతులు

నెల్లూరు పట్టణవాసులు, సంయుక్త సేవా సంస్థ నిర్వాహకులు శ్రీనివాసరావు, లలిత దంపతులు తమ కుమారుడు జై సాయిరామ్ జ్ఞాపకార్థం పేదల ఆకలిని తీరుస్తున్నారు.

Updated : 29 Mar 2024 17:29 IST

కావలి: నెల్లూరు పట్టణవాసులు, సంయుక్త సేవా సంస్థ నిర్వాహకులు శ్రీనివాసరావు, లలిత దంపతులు తమ కుమారుడు జై సాయిరామ్ జ్ఞాపకార్థం పేదల ఆకలిని తీరుస్తు్న్నారు.  సంయుక్త సేవాసంస్థ ద్వారా కావలి పట్టణం, పరిసర ప్రాంతాల్లోని గిరిజన కాలనీలో ఉన్న పేదలకు బియ్యం, సరకులు, ఆహారం అందిస్తున్నారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర మాట్లాడుతూ.. దాతలు కె.శ్రీనివాసరావు- లలిత దంపతును కొనియాడారు. వారి సేవలు ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు, ప్రజలు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు