logo

పసుపులేటికి పెరుగుతున్న ప్రజల మద్దతు

కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్‌కు రోజురోజుకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతుంది.

Updated : 16 Apr 2024 17:35 IST

కావలి: కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్‌కు రోజురోజుకు ప్రజల నుంచి మద్దతు పెరుగుతుంది. స్వచ్ఛందంగా అనేకమంది వచ్చి పసుపులేటికీ తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పసుపులేటి వెంటే తామంతా నడుస్తామని స్పష్టమైన హామీ ఇస్తున్నారు. ప్రజల పక్షాన పసుపులేటిని గెలిపించుకుని తీరుతామని చెబుతున్నారు. ఇవాళ తాజాగా అల్లూరు మండలం నార్త్ మోపురుకి చెందిన 150 కుటుంబాలు పసుపులేటి సుధాకర్‌కు మద్దతు తెలిపాయి. బోగోలులోని ఆయన నివాసానికి చేరుకొని తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లుగా వెల్లడించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు