అంతా అసంపూర్తే
ఆర్మూర్ పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా చేపట్టిన సెంట్రల్ లైటింగ్, డివైడర్ నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. మంజూరైన రూ.2 కోట్ల మేర పనులు పూర్తిచేయడంతో సిద్ధులగుట్ట వైపు పనులు
సిద్ధులగుట్ట సమీపంలో అసంపూర్తిగా నిలిచిన డివైడర్ నిర్మాణం
న్యూస్టుడే, ఆర్మూర్ పట్టణం : ఆర్మూర్ పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా చేపట్టిన సెంట్రల్ లైటింగ్, డివైడర్ నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. మంజూరైన రూ.2 కోట్ల మేర పనులు పూర్తిచేయడంతో సిద్ధులగుట్ట వైపు పనులు నిలిచిపోయాయి. విలీన గ్రామాల్లో నిర్మాణ పనులు ప్రారంభానికే నోచుకోవడం లేదు. 2018లో ప్రతిపాదించిన ఈ పనులు దశల వారీగా చేపడుతామని అప్పటి కౌన్సిల్ సభ్యులు, బల్దియాధికారులు పేర్కొన్నారు. మొదటి దశలో భాగంగా అంబేడ్కర్ చౌరస్తా నుంచి మామిడిపల్లి చౌరస్తా వరకు పూర్తి చేశారు. రెండో దశలో అంబేడ్కర్ చౌరస్తా నుంచి పట్టణ శివారు వరకు చేపట్టాల్సి ఉంది. నిధులు ఉన్నంత వరకు చేపట్టి వదిలేయడంతో అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి.
విలీనాల్లో లేని వెలుగులు
పెర్కిట్ నుంచి మామిడిపల్లి బైపాస్ వరకు నిర్మిస్తామన్న డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు నిధుల కొరతతో ప్రారంభానికి నోచుకోవడం లేదు. డివైడర్, సెంట్రల్ లైటింగ్, డివైడర్ మధ్యలో మొక్కలు నాటేందుకు రూ.6 కోట్ల నిధులు అవసరమని బల్దియాధికారులు అంచనా వేస్తున్నారు. కానీ, అవి విడుదల కాకపోవడంతో సమస్య ఏర్పడింది. విలీన గ్రామాల అభివృద్ధికి రావాల్సిన టీయూఎఫ్ఐడీసీ నిధులు రూ.20 కోట్లు వస్తే పనులు ప్రారంభించొచ్చని అధికారులు చెబుతున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం: రఘు, ఏఈ, ఆర్మూర్ బల్దియా
విలీన గ్రామాల్లోనూ సెంట్రల్ లైటింగ్, డివైడర్ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. నిధులు కేటాయింపు, మంజూరు పూర్తయితే పనులు ప్రారంభించొచ్చు. ప్రతిపాదనలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
చీకట్లోనే ప్రయాణాలు
మామిడిపల్లి శివారులో ఇందిరమ్మ కాలనీ నుంచి పట్టణానికి వచ్చే దారి చీకటిగా ఉంటోంది. రాత్రివేళ ప్రయాణాలకు ఇబ్బందులు పడుతున్నాం. రోడ్డుకు ఇరువైపులా వీధి దీపాలు ఏర్పాటు చేసినా.. అవి అంతగా వెలుగునివ్వడం లేదు. డివైడర్ నిర్మాణం పూర్తి చేసి, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి.
- బాలకృష్ణ, ఇందిరమ్మ కాలనీ, మామిడిపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి