అమరుల త్యాగాలతోనే స్వాతంత్య్రం
అమరుల త్యాగాలతో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీడం రన్ను కలెక్టర్ జితేష్ వి
ఫ్రీడం రన్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తదితరులు
కామారెడ్డి క్రీడావిభాగం, కామారెడ్డి అర్బన్, న్యూస్టుడే: అమరుల త్యాగాలతో దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీడం రన్ను కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. త్యాగాలను స్మరించుకుంటూ నేడు వజ్రోత్సవాలు నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. పౌరులు జాతీయభావం పెంపొందించుకొని సామరస్యంగా మెలగాలని పేర్కొన్నారు. కొత్త బస్టాండు నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు నిర్వహించిన 2.5 కి.మీ. పరుగులో అన్ని వర్గాలు భాగస్వామ్యమయ్యాయి. ఎస్పీ శ్రీనివాస్రెడ్డి, అదనపు కలెక్టర్ వెంకటేశ్ధోత్రే, మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ, ఏఎస్పీ అన్యోన్య, లీడ్ బ్యాంకు మేనేజర్ రమేశ్, సీపీవో రాజారాం, డీఆర్డీవో సాయన్న, జడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఎస్పీ సోమనాథం, క్రీడల అధికారి దామోదర్రెడ్డి, డీఏవో భాగ్యలక్ష్మి, ఉద్యానశాఖ అధికారి సంజీవరావు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పున్న రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
వెయ్యి అడుగుల జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ
లింగంపేట: మహానీయుల త్యాగ ఫలితమే నేటి భారతదేశమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. లింగంపేట మండల కేంద్రంలో గురువారం వెయ్యి అడుగుల జాతీయ పతాకాన్ని రైతు వేదిక భవనం నుంచి బాలుర ఉన్నత పాఠశాల వరకు ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సురేందర్, ఎస్పీ శ్రీనివాస్రెడ్డి హాజరై ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. విశ్రాంత ఉద్యోగులను సన్మానించారు. జడ్పీటీసీ శ్రీలత, సర్పంచి లావణ్య, ఆర్డీవో శ్రీనునాయక్, సొసైటీ ఛైర్మన్ దేవేందర్రెడ్డి, తహసీల్దార్ మారుతి, ఎంపీడీవో పర్వన్న, ఎంఈవో రామస్వామి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!