logo

హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ

వీరులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఈ నెల 13న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని భాజపా జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య పిలుపునిచ్చారు. నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలోని 45వ డివిజన్‌

Published : 12 Aug 2022 03:23 IST

జాతీయ పతాకాలు ప్రదర్శిస్తున్న భాజపా నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య, నాయకులు

నిజామాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: వీరులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఈ నెల 13న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని భాజపా జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య పిలుపునిచ్చారు. నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలోని 45వ డివిజన్‌ కార్పొరేటర్‌ హేమలతశ్రీనివాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ’లో పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు స్పందించాలని కోరారు. కార్యక్రమంలో సోమాని, పోతన్‌కర్‌ లక్ష్మీనారాయణ, రాజశేఖర్‌రెడ్డి, దొంతుల రవి, కిషోర్‌, శ్రీనివాస్‌, చిరంజీవి, రాకేష్‌   పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని