ఇందూరులో మొదలై నిషేధం వరకు..
పీఎఫ్ఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) పేరిట దేశంలో మతపరమైన దాడులకు కుట్రపన్నిన ఘటనలో కేంద్రం కఠిన చర్యలు తీసుకొంది. ఆ సంస్థపై దేశంలో ఐదేళ్ల పాటు నిషేధం
ఇందూరు సిటీ, న్యూస్టుడే: పీఎఫ్ఐ(పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) పేరిట దేశంలో మతపరమైన దాడులకు కుట్రపన్నిన ఘటనలో కేంద్రం కఠిన చర్యలు తీసుకొంది. ఆ సంస్థపై దేశంలో ఐదేళ్ల పాటు నిషేధం విధించింది. పీఎఫ్ఐ ముసుగులో యువతను ఆకర్షించి దాడులు చేసేలా ప్రేరేపిస్తున్నారని తొలుత నిజామాబాద్ పోలీసులు గుర్తించారు. జులైలో ఆరో ఠాణాలో మొదటి కేసు నమోదు చేశారు. సీపీ నాగరాజు ప్రత్యేక చొరవ తీసుకొని కేసు తీవ్రతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఈ కేసు విచారణను ఎన్ఐఏ స్వీకరించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రక్తం కొరత
[ 10-05-2024]
ఎండలు మండిపోతున్నాయి. కళాశాలలకు సెలవులు. వేసవి తాపానికి దాతలు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. -
పాఠశాలల అభివృద్ధికి రూ.39.38 కోట్లు
[ 10-05-2024]
ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణలో ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ల పేరుతో మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములను చేసి వారి సహకారంతోనే బడుల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. -
అమలుకాని చలువ పైకప్పు విధానం
[ 10-05-2024]
ఎండలు మండుతున్నాయి. మే మొదటి వారం నుంచి అమాంతంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇ -
మోదీ ఉంటేనే దేశం సురక్షితం
[ 10-05-2024]
దేశం అభివృద్ధి పథంలో, సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని కావాలని తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. -
ప్రతి గౌడ కుటుంబానికి ఐదెకరాలు
[ 10-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో మాట్లాడి ప్రతి గౌడ కుటుంబానికి ఐదెకరాల భూమి ఇప్పించేందుకు కృషి చేస్తామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీనవన్రెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. -
ఆశీర్వదించండి.. సేవకుడిగా పనిచేస్తా
[ 10-05-2024]
ప్రధాని మోదీ ఇస్తానన్న రూ.15 లక్షలు, రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడా అని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. -
ఆ ఓటర్లే కీలకం
[ 10-05-2024]
జహీరాబాద్ లోక్సభ స్థానంలో గెలుపోటములపై మహిళ, యువ ఓటర్లు కీలక భూమిక పోషించనున్నారు. -
వయోవృద్ధులే నయం
[ 10-05-2024]
ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలంటూ అధికారులు ఒక వైపు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. -
ఓటు పిలుస్తోంది.. రారండోయ్
[ 10-05-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉంది. -
జీవన్రెడ్డి మాల్కు నోటీసులు
[ 10-05-2024]
ఆర్మూర్లోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్రెడ్డి మాల్కు గురువారం ఆర్టీసీ అధికారులు నోటీసులు అందజేశారు. -
నినాదం.. చైతన్యం
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 100 శాతం పోలింగ్ నమోదయ్యేలా అధికారులు అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నారు. -
ప్రతినబూనుతున్నాం.. అమ్మానాన్నకు చెబుతాం
[ 10-05-2024]
అర్హులైన వారంతా తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటును ఆయుధంగా మల్చుకోవాలని చిన్నారులు సందేశాన్నిచ్చారు. -
చనిపోవాలనుకుంటున్నానని స్నేహితుడికి కాల్
[ 10-05-2024]
దోమకొండకు చెందిన యువకుడు గోత్రాల విక్రమ్ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని మిత్రుడికి కాల్ చేశాడు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్తా మేనన్
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు