లారీ వచ్చింది.. ధాన్యం వెళ్లింది
మండల కేంద్రంలో మే 13వ తేదీన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు.
మొక్కజొన్న బస్తాలను లారీలో నింపుతున్న హమాలీలు
గాంధారి, న్యూస్టుడే: మండల కేంద్రంలో మే 13వ తేదీన మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. హమాలీలు, లారీల కొరతతో కొనుగోళ్లలో జాప్యం ఏర్పడి రైతులు ఇబ్బందులు పడుతున్నారని వరుసగా ఈనాడులో మే 29న ‘హమాలీల కొరత.. తూకంలో ఆలస్యం..’, జూన్ 1న ‘రాని లారీ.. కదలని హలధారి’ కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో స్పందించిన సంబంధిత అధికారులు హమాలీలు, లారీల కొరత తీర్చి గురువారం ధాన్యం కొనుగోలు చేశారు. దీంతో కొంతమేర సమస్య తీరింది. మిగిలిన ధాన్యం సకాలంలో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: తొలి రోజు ముగిసిన చంద్రబాబు సీఐడీ విచారణ
-
Team India: ర్యాంకులు ముఖ్యం కాదు.. బలమైన జట్లను ఓడిస్తేనే.. ప్రపంచకప్: గౌతమ్ గంభీర్
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Humsafar Express: హమ్సఫర్ ఎక్స్ప్రెస్ రైల్లో మంటలు
-
Narendra Modi: ఈ స్టేడియం ఆ మహాదేవుడికే అంకితం: ప్రధాని నరేంద్ర మోదీ
-
Rishi Sunak: సిగరెట్లపై నిషేధం విధించనున్న సునాక్ ప్రభుత్వం!