logo

నామపత్రాల దాఖలుకు వేళాయె

పార్లమెంట్‌ ఎన్నికలకు ఏప్రిల్‌ 18వ తేదీన నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఆ రోజు((గురువారం) నుంచి 25వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.

Published : 17 Apr 2024 04:02 IST

నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం పేరిట ఏర్పాటుచేసిన బోర్డు

పార్లమెంట్‌ ఎన్నికలకు ఏప్రిల్‌ 18వ తేదీన నోటిఫికేషన్‌ వెలువడనుంది. ఆ రోజు((గురువారం) నుంచి 25వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో పోటీచేసే అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారికి నామినేషన్లు అందజేయాల్సి ఉంది. బుధవారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో మంగళవారమే అన్ని ఏర్పాట్లు చేశారు. బందోబస్తు కోసం పోలీసులకు తగిన సూచనలు చేశారు.

 ఈనాడు, నిజామాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని