పాత్రికేయులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి
నిత్యం ఒత్తిళ్లతో పనిచేసే పాత్రికేయులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని, ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం వంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్ ఎం. పిలుపునిచ్చారు.
మాట్లాడుతున్న ఎస్పీ శరవణ వివేక్ ఎం. చిత్రంలో ప్రెస్ క్లబ్, మీడియా ప్రతినిధులు
బ్రహ్మపుర నగరం, న్యూస్టుడే: నిత్యం ఒత్తిళ్లతో పనిచేసే పాత్రికేయులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని, ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం వంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని బ్రహ్మపుర ఎస్పీ శరవణ వివేక్ ఎం. పిలుపునిచ్చారు. నగరానికి చెందిన జర్నలిస్టు చిరంజిత్ రాజగురు (చింటు) ఇటీవల తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనకు నివాళులర్పిస్తూ బ్రహ్మపుర ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం సంతాప సభ నిర్వహించింది. స్థానిక ఎస్బీఐ రోడ్డులోని ప్రెస్ క్లబ్ ఆవరణలో నిర్వహించిన సభకు హాజరైన ఎస్పీ శరవణ వివేక్ మాట్లాడుతూ చింటు అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఆయన చిత్రపటం వద్ద పుష్పాలుంచి నివాళులర్పించారు. సీనియరు జర్నలిస్టు సుదీప్ సాహు సమన్వయకర్తగా వ్యవహరించిన సభలో ప్రెస్ క్లబ్, సీనియరు మీడియా ప్రతినిధులు జగన్మోహన్ మహాపాత్ర్, అశోక్ బ్రహ్మ, మనోజ్కాంత్ దాస్, హేమాంగ రవుళొ, నారాయణ మహంకుడొ, బిశ్వనాథ్ పట్నాయక్ తదితరులు పాల్గొని మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య
[ 10-05-2024]
నవరంగ్పూర్ జిల్లా ఉమా మార్కెట్ సమితి చికిలిపోదర పంచాయతీలో ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఖాళీ బిందెలతో మహిళల నిరసన
[ 10-05-2024]
నవరంగ్పూర్ జిల్లాలో 35 ఏళ్లుగా తమ గ్రామానికి త్రాగునీటి, రహదారి సదుపాయం లేక అవస్థలు పడుతున్నామని పలువురు నిరసన తెలిపారు. -
మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు
[ 10-05-2024]
ఒడిశా- ఛత్తీస్గఢ్- నవరంగపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన రాయ్ఘర్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు జరిగాయి. -
నవీన్ మంచివారా... కాదా? సీఎం ప్రశ్న
[ 10-05-2024]
నవీన్ మంచివారా? కాదా? మమతా, మిషన్శక్తి, కాలియా, మధుబాబు పింఛన్లు, పిల్లలకు ఉపకార వేతనాలు, 5టీ స్కూళ్లు, లక్ష్మీ బస్సు సేవలు, పూరీ శ్రీ జగన్నాథ్ కారిడార్ తదితర ప్రభుత్వ కార్యక్రమాలు బాగున్నాయా? లేదా? అంటూ ప్రశ్నించిన సీఎం ప్రజల నుంచి సమాధానాలు రాబట్టారు. -
ఆయుష్మాన్ మంత్రం ఫలించేనా?
[ 10-05-2024]
ప్రస్తుత సమాజంలో ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం మరొకటి లేదన్నది అక్షరసత్యం. ప్రస్తుతం దీనినే రాష్ట్రంలో ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకొని భాజపా ముందుకు దూసుకెళ్తోంది. -
బిజదలో చీలిక తెచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు భాజపా యోచన: పాండ్యన్
[ 10-05-2024]
తొలివిడత పోలింగ్కు మూడు రోజుల వ్యవధి మిగిలున్న తరుణంలో బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. -
బ్రహ్మపురలో బహుముఖ పోటీ
[ 10-05-2024]
రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య, విద్యా కేంద్రమైన బ్రహ్మపుర అసెంబ్లీ నియోజకవర్గం కీలకమైనది. -
చందన యాత్రకు పూరీ సన్నద్ధం
[ 10-05-2024]
పూరీలో జగన్నాథుని చంద్రనయాత్ర, జల క్రీడలకు తెరలేచింది. శుక్రవారం అక్షయ తృతీయ. -
ఓలీవుడ్ నటులతో భాజపా అభ్యర్థి ప్రచారం
[ 10-05-2024]
బ్రహ్మపుర అసెంబ్లీ భాజపా అభ్యర్థి కె.అనిల్కుమార్ గురువారం నగరంలో సాంస్కృతిక బృందాలతో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
ఒడిశా వాసులు అభివృద్ధి ట్రైలర్ చూశారు
[ 10-05-2024]
ఒడిశా వాసులింత వరకు అభివృద్ది ట్రైలర్ మాత్రమే చూశారని, రానున్న అయిదేళ్లలో పూర్తి సినిమా (అభివృద్ధి పనులు) చూడగలుగుతారని కేంద్ర ఉపరితల, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. -
నిబంధనలు గాలికొదిలేస్తున్న కాంగ్రెస్
[ 10-05-2024]
చిన్నారులతో ఎన్నికల ప్రచారం, అనధికారికంగా ఓటరు వివరాలు సేకరణ చట్ట విరుద్ధమని ఎన్నికల సంఘం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్