logo

మంత్రి పల్లెనిద్ర

మందస మండలం సరియాపల్లి పంచాయతీ గ్రామాల్లో మంత్రి సీదిరి అప్పలరాజు శనివారం ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం’ నిర్వహించారు

Updated : 22 Jan 2023 05:46 IST

మందస మండలం సరియాపల్లి పంచాయతీ గ్రామాల్లో మంత్రి సీదిరి అప్పలరాజు శనివారం ‘గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం’ నిర్వహించారు. ఈ సందర్భంగా సరియాపల్లిలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం పల్లెనిద్రకు ఉపక్రమించారు. మంత్రితో ఎంపీపీ దానయ్య, సర్పంచి డి.వైకుంఠరావు, వెంకటరావు తదితరులున్నారు.
న్యూస్‌టుడే, హరిపురం(మందస)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని