జాతీయస్థాయి పోటీలకు న్యాయనిర్ణేతగా అజయ్కుమార్
మహారాష్ట్రలో నేటి నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీలకు ఉప ప్రధాన న్యాయనిర్ణేత(డిప్యూటీ చీఫ్ రిఫరీ)గా టెక్కలి మండలం నౌపడ ఆర్ఎస్ గ్రామానికి చెందిన పి.అజయ్కుమార్ నియమితులయ్యారు.
శ్రీకాకుళం అర్బన్, న్యూస్టుడే: మహారాష్ట్రలో నేటి నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి బాల్బ్యాడ్మింటన్ పోటీలకు ఉప ప్రధాన న్యాయనిర్ణేత(డిప్యూటీ చీఫ్ రిఫరీ)గా టెక్కలి మండలం నౌపడ ఆర్ఎస్ గ్రామానికి చెందిన పి.అజయ్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు బాల్బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రధానకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేసినట్లు బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా ప్రధానకార్యదర్శి పి.వి.జి.కృష్ణంరాజు తెలిపారు. అజయ్కుమార్ ప్రస్తుతం రాజాం మండలం పొగిరి జడ్పీ ఉన్నత పాఠశాల వ్యాయామోపాధ్యాయుడిగా పని చేస్తున్నారని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారని యువకుడికి నోటీసు.. మఫ్టీలో పులివెందుల పోలీసులు
-
India News
Secunderabad-Agartala Express: సికింద్రాబాద్ - అగర్తలా రైలులో షార్ట్ సర్క్యూట్
-
Ap-top-news News
Viveka Murder Case: ‘భాస్కరరెడ్డి బయట ఉంటే సాక్షులెవరూ ముందుకు రారు’
-
Ap-top-news News
Vijayawada: 9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
Politics News
Sachin Pilot: సచిన్ పైలట్ కొత్త పార్టీ?
-
India News
Odisha Train Accident: పరిహారం కోసం ‘చావు’ తెలివి