సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
మీరు పిలిస్తే.. పలుకుతా..మీ సమస్యలు పరిష్కరిస్తా.. మీ ఆశలన్నీ నెరవేరుస్తానంటూ తామరబ్బ పంచాయతీ గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు హామీ ఇచ్చారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తామరబ్బ, కొత్తబొడ్డపాడు, లోవముకుందపురం, పల్లపుకొడాబు గ్రామాల్లో పర్యటించారు.
గిరిజన మహిళకు ప్రభుత్వ పథకాల ప్రతిని అందజేస్తున్న ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు
దేవరాపల్లి, న్యూస్టుడే : మీరు పిలిస్తే.. పలుకుతా..మీ సమస్యలు పరిష్కరిస్తా.. మీ ఆశలన్నీ నెరవేరుస్తానంటూ తామరబ్బ పంచాయతీ గిరిజనులకు ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు హామీ ఇచ్చారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా తామరబ్బ, కొత్తబొడ్డపాడు, లోవముకుందపురం, పల్లపుకొడాబు గ్రామాల్లో పర్యటించారు. కొత్తబొడ్డపాడులో ఇళ్లపై విద్యుత్తు తీగలు ప్రమాదకరంగా ఉన్నాయని గిరిజనులు ఆయన దృష్టికి తీసుకురాగా.. ఏఈ శంకరరావును పిలిచి తీగలను సరిచేయాలని ఆదేశించారు. తామరబ్బ పంచాయతీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచి రామకృష్ణ, తహసీల్దారు లక్ష్మి, ఎంపీడీఓ రమణ, వైకాపా మండల అధ్యక్షుడు బాబూరావు, కార్యదర్శి లింగన్న పాల్గొన్నారు. ఒప్పంద, పొరుగు సేవల విధానంలో పనిచేస్తున్న తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని జిల్లా విద్యుత్తు ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు.
అయ్యన్నా.. ఉలుకెందుకు?
సీఐడీ అధికారులు కేసు విచారణలో భాగంగా చింతకాయల విజయ్కు నోటీసు ఇస్తే ఆయన తండ్రి అయ్యన్నపాత్రుడుకి ఉలికిపాటెందుకని ఉప ముఖ్యమంత్రి ముత్యాలనాయుడు ప్రశ్నించారు. తారువలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ఐ-టీడీపీ సోషల్ మీడియాలో సీఎం జగన్మోహన్రెడ్డి భార్య భారతిపై తప్పుడు కథనాన్ని సృష్టించి, ప్రసార మాధ్యమాల ద్వారా వ్యాప్తి చేసిన ఘటనపై ఫిర్యాదు మేరకు కేసు నమోదైందన్నారు. ఈ కేసుపై దర్యాప్తు చేసిన సీఐడీ అధికారులు తెదేపా నాయకుడు చింతకాయల విజయ్ పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారని, ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసు ఇవ్వడానికి హైదరాబాదులో ఉన్న ఆయన నివాసానికి వెళ్లారన్నారు. కుమారుడు తప్పు చేసి ఉంటే మందలించి తన హుందాతనాన్ని అయ్యన్న చాటుకోవాలే తప్ప, సంయమనం కోల్పోయి వైఎస్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలకు దిగడం సిగ్గుచేటన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రమోదీయం.. జనామోదం
[ 07-05-2024]
ప్రధాని మోదీ, తెదేపా అధినేత చంద్రబాబు కలయికతో ఉత్తరాంధ్ర పులకించింది. తాళ్లపాలెం వద్ద సోమవారం జరిగిన ప్రజాగళం సభకు అంచనాలకు మించి జనం తరలివచ్చారు. -
విత్తు ధర పెంచి చిత్తు చేశావు!
[ 07-05-2024]
కొందరు ప్రైవేటుగా విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. వారికి ఎలాంటి రాయితీ వర్తించదు. గరిష్ఠ చిల్లర ధరకే విత్తనాలు కొనుగోలు చేయాలి. వారిపై ధరల పెరుగుదల భారం మూడింతలు పడింది. -
జగన్ ఏలుబడిలో... అంగన్వాడీల అగచాట్లు
[ 07-05-2024]
అయిదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఏ వర్గాన్నీ విడిచిపెట్టకుండా చిత్రహింసలకు గురి చేసింది. ఇందులో అంగన్వాడీలు పడ్డ ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. -
ఉద్యోగులపై వైకాపా ప్రలోభాల వల
[ 07-05-2024]
ఈ ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో అధికార వైకాపా నాయకులు వారిని పెద్దఎత్తున ప్రలోభాలకు గురి చేస్తున్నారు. -
వైకాపా హయాంలో..అన్నీ నేరాలే!
[ 07-05-2024]
వైకాపా హయాంలో విశాఖను గంజాయి హబ్గా మార్చారని విశాఖపట్నం కూటమి తెదేపా ఎంపీ అభ్యర్థి భరత్ విమర్శించారు. -
మూడు పార్టీల కూటమితోనే ఉత్తరాంధ్ర ప్రగతి
[ 07-05-2024]
‘యువత సైకిల్ ఎక్కాలి. భాజపా, తెదేపా, జనసేన జెండాలు కట్టుకోవాలి. ఒక చేత్తో గాజు గ్లాసు పట్టుకొని, కమలం పువ్వును సైకిల్ మీద ఉంచి వారం రోజుల పాటు పనిచేయాలని’ తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
సమస్యల్లో పరవాడ ‘మేజర్’
[ 07-05-2024]
పరవాడ మేజర్ పంచాయతీలో పలు సమస్యలు రాజ్యమేలుతున్నాయి. -
శిశువులపై జగన్ కర్కశత్వం
[ 07-05-2024]
జగన్ నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం అప్పుడే పుట్టిన శిశువు నుంచి పండు ముసలి వరకు ఎవరినీ విడిచిపెట్టకుండా కర్కశత్వాన్ని ప్రదర్శిస్తోంది. -
చీకట్లో పోలింగ్ కేంద్రాలు.. కనిపించని గుర్తులు
[ 07-05-2024]
ఎలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు సౌకర్యాలు కరవయ్యాయి. -
పింఛన్ లబ్ధిదారులకు తీరని అవస్థలు
[ 07-05-2024]
పింఛన్ బట్వాడా విషయంలో ప్రభుత్వ తీరుతో పేదల కష్టాలు కొనసాగుతున్నాయి. -
మాజీ పోలీసు ఇంట్లో రూ.9.99 లక్షలు స్వాధీనం
[ 07-05-2024]
జీవీఎంసీ 95వ వార్డు పరిధిలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో ఓ ఇంట్లో అనుమానాస్పదంగా నిల్వ చేసిన నగదును సార్వత్రిక ఎన్నికల ఫ్లైయింగ్ సర్వేలైన్ టీం(ఎఫ్ఎస్టీ) స్వాధీనం చేసుకుంది. -
చందనోత్సవం భక్తులకు మెరుగైన సదుపాయాలు
[ 07-05-2024]
ఈనెల 10వ తేదీన సింహగిరిపై జరగనున్న చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి కరికల్ వలవన్ సూచించారు. -
ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా
[ 07-05-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అందజేస్తామని పెందుర్తి నియోజకవర్గం జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?