logo

సైనిక ‘జోష్‌’

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. మంగళవారం కోరుకొండ సైనిక్‌  స్కూల్‌లో ‘జోష్‌-2022’ అథ్లెటిక్‌ క్రీడా పోటీల ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు.

Published : 05 Oct 2022 04:18 IST

విద్యార్థుల మాల్కమ్‌ విన్యాసం

విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. మంగళవారం కోరుకొండ సైనిక్‌  స్కూల్‌లో ‘జోష్‌-2022’ అథ్లెటిక్‌ క్రీడా పోటీల ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. గణపతిహౌస్‌ సీనియరు, పల్లవిహౌస్‌ జూనియర్‌ ఛాంపియన్లుగా నిలిచాయి. విజేతలకు ఎంపీ బహుమతులు అందించారు. తైక్వాండో, మాల్కమ్‌ విన్యాసాలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు.

- న్యూస్‌టుడే, విజయనగరం గ్రామీణం
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు