ఇళ్లెందుకు కట్టలేరు?
‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద జగనన్న కాలనీల్లోని లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. అయితే.. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 960 లేఅవుట్లు ఉండగా.. చాలా చోట్ల అవి లేక గృహాలు నిర్మించేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు.
సౌకర్యాలు ఉండాలి కదండీ
‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద జగనన్న కాలనీల్లోని లేఅవుట్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి. అయితే.. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని 960 లేఅవుట్లు ఉండగా.. చాలా చోట్ల అవి లేక గృహాలు నిర్మించేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు.
ఎస్.కోట మండలం వెంకటరమణపేట లేఅవుట్లో 58 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేశారు. సింగిల్ఫేజ్ ట్రాన్స్ఫార్మర్, ఆరు విద్యుత్తు స్తంభాలు వేశారు. ఆ తర్వాత ఎటువంటి పనులు చేపట్టలేదు.
విజయనగరం అర్బన్, ఎస్.కోట, పార్వతీపురం పురపాలిక, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ న్యూస్టుడే
రెండు జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.17.65 కోట్లతో అధికారులు అంచనాలు రూపొందించారు. పార్వతీపురం మన్యంలో రూ.6.83 కోట్లు, విజయనగరం జిల్లాలో రూ.10.82 కోట్లు మంజూరు చేశారు. తాగునీరు, అప్రోచ్ రోడ్లు, అంతర్గత రహదారులు, విద్యుత్తు లైన్ల మార్పిడి, గోదాముల నిర్మాణం, స్థలాల చదును తదితర వాటిని ఈ నిధులతో చేపట్టాల్సి ఉంది. తాగునీటి పనుల్లో కొంత పురోగతి కనిపిస్తున్నా, ఇతర వాటిలో అంతంతమాత్రమే. విజయనగరం జిల్లాలో 962 తాగునీటి పనులకు గానూ 912 పూర్తయ్యాయి. 436 పనులకే విద్యుత్తు సౌకర్యం కల్పించారు. పార్వతీపురం మన్యంలో 328 తాగునీటి పనులకు గానూ 216 పూర్తి కాగా, 63 పనులకు మాత్రమే విద్యుత్తు సౌకర్యం కల్పించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
కొమరాడ మండలం మాదలింగి కాలనీలో 15 ఇళ్లు మంజూరు చేశారు. రెండు విద్యుత్తు స్తంభాలు వేసినా కరెంట్ ఇవ్వలేదు. భూమిని చదును చేసి రోడ్డు వేసినా వదిలేయడంతో ఇలా మారిపోయింది.
వేగవంతం చేయాలని ఆదేశించాం
పనులు త్వరితగతిన పూర్తి చేయాలని చూస్తున్నాం. అయితే వర్షాల వల్ల నిలిచిపోయాయి. మంజూరు చేసినవి వేగవంతం చేయాలని సంబంధిత శాఖలకు జిల్లా ఉన్నతాధికారుల ద్వారా ఆదేశించాం. వాటిని పర్యవేక్షిస్తాం.
- ఎస్.వి.రమణమూర్తి, రఘురాం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల గృహ నిర్మాణ శాఖ అధికారులు
ఇటీవల జడ్పీ సర్వసభ్య సమావేశానికి తెలియజేసిన సమాచారం ఆధారంగా వివరాలిలా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హలో చీపురుపల్లి.. బై బై బొత్స
[ 10-05-2024]
ఈ ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయమని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అన్నారు. గురువారం సాయంత్రం చీపురుపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. -
అయిదేళ్లు చూశారు.. గొంతెత్తారు
[ 10-05-2024]
అయిదేళ్లు ప్రభుత్వం ఏదో చేస్తుందని నమ్మారు.. తమకిచ్చిన హామీలు నెరవేరుస్తుందని ఎదురుచూశారు. జగన్ ప్రభుత్వం ఏమీ చేయకపోవడంతో చివరకు వారంతా పోరాట మార్గాన్నే ఎంచుకున్నారు. -
విశాఖ ఎంపీగా భరత్ను గెలిపించండి
[ 10-05-2024]
విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గం తెదేపా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన భర్త ఎం.శ్రీభరత్ను గెలిపించాలంటూ అతని భార్య, నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజశ్విని కోరారు. -
పిడుగుపాటుతో మహిళ మృతి
[ 10-05-2024]
వంగర మండలం బంగారువలస గ్రామానికి చెందిన బౌరౌతు సత్తెమ్మ (57) గురువారం సాయంత్రం వ్యవసాయ పనులకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో.. -
అన్నదాతకు ఇక సంక్షేమమే
[ 10-05-2024]
వ్యవసాయాన్ని బంగారం చేసేందుకు, రైతులను ఆదుకునేందుకు ఎన్టీయే కూటమి ముందుకు వచ్చింది. సేద్యానికి పూర్వవైభవం తెచ్చేందుకు నడుము బిగించింది. -
అతిరథుల మార్గం.. అడుగడుగునా అధ్వానం!
[ 10-05-2024]
మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావుతో పాటు నెల్లిమర్ల, రాజాం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నిత్యం రాకపోకలు సాగించేది విజయనగరం-పాలకొండ ప్రధాన రహదారిపైనే. రాజాం, గరివిడి, గర్భాం, పాలకొండ వంటి పారిశ్రామిక, వాణిజ్య, వ్యాపార కేంద్రాలకు ఈ మార్గమే ఆధారం. -
సకల జనుల సంక్షేమానికే.. సూపర్-6
[ 10-05-2024]
‘వైకాపా అయిదేళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది.. దాడులు, దౌర్జన్యాలతోనే కాలం వెల్లదీశారు.. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలకు ఇచ్చిన హామీలను ఎక్కడా అమలు చేయలేదు.. -
వద్దంటే వద్దు..
[ 10-05-2024]
ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవసరమైన స్లిప్పులను తీసుకునేందుకు భోజరాజపురం గ్రామస్థులు నిరాకరించారు. -
అప్పుల మావయ్య.. ఈ తిప్పలు చాలయ్యా
[ 10-05-2024]
ఆటో, మ్యాక్సీ క్యాబ్ చోదకులను ఆదుకుంటామని చెప్పిన వైకాపా ప్రభుత్వం వాహనమిత్ర పథకాన్ని ప్రవేశపెట్టి వారిని నిండా ముంచేసింది. -
వారిది అభివృద్ధి మాట.. వీరిది మద్యం బాట
[ 10-05-2024]
పోలింగ్కు మరో మూడు రోజులే ఉంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీల నాయకులు ప్రచార జోరు పెంచారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సరికొత్త వ్యూహాలకు పదునుపెట్టారు. -
309 పోస్టల్ బ్యాలెట్ల నమోదు
[ 10-05-2024]
జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో భాగంగా గురువారం అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 309 బ్యాలెట్లు నమోదయ్యాయి. ఇతర జిల్లాలకు సంబంధించి 42 మంది ఓట్లు నమోదయ్యాయి. -
ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి
[ 10-05-2024]
సాధారణ ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టరు నిశాంత్కుమార్ ఆదేశించారు. -
అమాత్యా.. అయిదేళ్లలో ఏం చేశారు..?
[ 10-05-2024]
సాలూరు పట్టణంలో అధ్వాన పరిస్థితులు వైకాపా అయిదేళ్ల పాలనకు అద్దం పడుతున్నాయి. కొత్తగా రోడ్లు వేయలేదు.. సరికదా గుంతలు కూడా పూడ్చలేదు.
తాజా వార్తలు (Latest News)
-
సంజు టైమొచ్చింది!.. ప్రపంచకప్ ముంగిట కేరళ కుర్రాడి డ్రీమ్ ఫామ్
-
మా కొంప ముంచిందవే.. భారీ మూల్యం చెల్లించాం: పంజాబ్ కోచ్
-
పాక్లోని ‘సోనల్’ కోసం.. సైనిక సమాచారం లీక్ చేసిన ఇంజినీర్..!
-
అతడు కెప్టెన్.. ఇలా చేస్తే తప్పుడు సందేశం ఇచ్చినట్లే: కేఎల్కు మద్దతుగా షమీ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్రావు అరెస్టుకు వారెంట్ జారీ
-
రివ్యూ: కృష్ణమ్మ.. సత్యదేవ్ ఖాతాలో హిట్ పడిందా?