సరిహద్దులపై నిఘా నేత్రం
దండకారణ్యం సరిహద్దు గ్రామాలపై పోలీసులు డేగకన్ను వేశారు. మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో నిఘాను తీవ్రం చేశారు.
అంకన్నగూడెం వద్ద వాహన తనిఖీలు చేస్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లు, పోలీసులు
వెంకటాపురం, న్యూస్టుడే: దండకారణ్యం సరిహద్దు గ్రామాలపై పోలీసులు డేగకన్ను వేశారు. మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో నిఘాను తీవ్రం చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలో శుక్రవారం ఎస్సైలు జి.తిరుపతి, ఆర్.అశోక్ ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. అటవీ గ్రామాలైన ముత్తారం, కొత్తగుంపు గిరిజన పల్లెల్లో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. అనుమానితులు ఎవరైనా వస్తే తక్షణమే సమాచారం ఇచ్చేలా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. వెంకటాపురం-భద్రాచలం ప్రధాన మార్గంలోని అంకన్నగూడెం వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లు, ప్రత్యేక పోలీసు బలగాలు గస్తీ తిరిగాయి. ఇరు మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్న ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను నిషితంగా శోధించారు. కొత్త వ్యక్తుల చిరునామా సేకరించారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా భద్రాచలం-వెంకటాపురం మార్గంలో సాయంత్రం 5 గంటల నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులను నిలిపివేశారు. వారోత్సవాలు ముగిసే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ప్రయాణికులు గమనించాలని ఎస్సై జి.తిరుపతి కోరారు. మరోవైపు అభయారణ్యంలో మావోయిస్టులు సంచరించే అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టే పనిలో ప్రత్యేక బలగాలు నిమగ్నమయ్యాయి.
వాజేడు: తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో శుక్రవారం పేరూరు పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. జిల్లాలోని పలువురు వ్యక్తులను హెచ్చరిస్తూ మావోయిస్టుల పేరిట గురువారం విడుదలైన లేఖ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అప్రమత్తమైన పోలీసులు లొటపిటగండి, బీరమయ్య గుడి సమీపంలో ఎస్సై హరీశ్ ఆధ్వర్యంలో సీఆర్పీఎఫ్ జవాన్లు తనిఖీలను చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదనపు కట్నం వేధింపులు.. ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్య
[ 05-05-2024]
వరకట్నం వేధింపులు, కుటుంబ కలహాలతో ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ నగరంలో చోటుచేసుకొంది. -
ఈ పసిబిడ్డ.. మట్టిలో పుట్టిన సీత..!
[ 05-05-2024]
రామాయణంలో సీత మట్టిలో నుంచి పుట్టినట్టు చెబుతారు. పాపాల ఈ కలియుగంలోనూ ఓ ఆడబిడ్డ మట్టిలో నుంచి ఊపిరి పోసుకుంది. నాడు జనకుడికి సంతానం లేకపోతే జానకి వరంగా భూమిలో నుంచి జన్మించింది. -
నియోజకవర్గాలకు ఈవీఎంల కేటాయింపు పూర్తి
[ 05-05-2024]
వరంగల్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 13న పోలింగ్ నేపథ్యంలో పార్లమెంట్ పరిధిలోని 5 నియోజక వర్గాలకు ఈవీఎంలు కేటాయించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య తెలిపారు. -
ఓరుగల్లులో అరూరి గెలుపు ఖాయం
[ 05-05-2024]
వరంగల్ లోక్సభ స్థానంలో భాజపా అభ్యర్థి అరూరి రమేశ్ గెలుపు ఖాయమైందని వరంగల్ అర్బన్ బ్యాంకు ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు పేర్కొన్నారు. -
శిక్షలు పడితే నేరాల సంఖ్య తగ్గుతుంది
[ 05-05-2024]
సమాజంలో నేరం చేసిన వారికి శిక్షలు పడితే నేరాల సంఖ్య చాలా వరకు తగ్గుతుందని వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. -
మేడారం జాతీయ హోదా.. చిరకాల వాంఛ!
[ 05-05-2024]
ఆసియా ఖండంలో అతిపెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ గిరిజన జాతరకు జాతీయ హోదా గుర్తింపు విషయం ఏళ్లుగా నానుతోంది. -
మండుటెండల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు..!
[ 05-05-2024]
ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఎండవేడిమి, వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
పేదలకు ఉచితంగా న్యాయ సేవలు
[ 05-05-2024]
జిల్లా కేంద్రంలోని సఖి వన్స్టాప్ సెంటర్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీˆనియర్ సివిల్ న్యాయమూర్తి టి.కన్నయ్యలాల్ శనివారం సందర్శించారు. -
వారధి నిర్మాణ పనులు వేగవంతం
[ 05-05-2024]
ఏటూరునాగారం మండలంలోని బూటారం గ్రామం నుంచి ఎలిశెట్టిపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో మాటొర్రెపై నిర్మిస్తున్న వారధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. -
పీఎంశ్రీ పాఠశాలలకు సిరి!
[ 05-05-2024]
పాఠశాలల్లో పలు వసతులను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పేరుతో కొత్త పథకానికి గతేడాది శ్రీకారం చుట్టింది. -
‘భాజపాకు ఎన్నికల్లో గుణపాఠం తప్పదు’
[ 05-05-2024]
గత పదేళ్ల పాలనలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా నిరంకుశ పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తున్న భాజపాకు లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. -
ఇంటి వద్దే.. ఓటేశారు!
[ 05-05-2024]
ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించగా భూపాలపల్లి నియోజకవర్గంలో తొలిరోజు శనివారం 42 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
పురపాలిక స్థలాలు.. ఆక్రమణల పర్వం
[ 05-05-2024]
పాలకవర్గం పట్టింపు లేమి, అధికారుల ఉదాసీనత, అక్రమాలకు అండగా నిలుస్తున్న కొందరు ప్రజాప్రతినిధుల కారణంగా జనగామ పురపాలికకు చెందిన విలువైన ఆస్తులు, ఖాళీ స్థలాలు చేజారుతున్నాయి. -
ఆర్టీసీ కార్గో సేవలు అధ్వానం
[ 05-05-2024]
హనుమకొండలోని ఆర్టీసీ కార్గో సేవలపై వినియోగదారులు మండిపడుతున్నారు. నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో పాటు వినియోగదారులే చరవాణికి ఫోన్ చేసినా స్పందించకపోవడం, పార్శిల్ వస్తే సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇవ్వకపోవడం, -
ప్రజాస్వామ్య పండగకు ఆహ్వానం..!
[ 05-05-2024]
ఒక శుభకార్యానికి ఆహ్వానించినట్లుగా ఓటు వేయడానికి రమ్మనే పిలుపుతో ముద్రించిన ఈ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. -
పోలింగ్ కేంద్రాల్లోకి పోలీసులకు అనుమతి ఉండదు
[ 05-05-2024]
ఎన్నికల నిర్వహణలో పోలీసులది కీలక పాత్ర. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో వారి బాధ్యత చెప్పదగినది. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు మాత్రం వారికి అనుమతి ఉండదు.
తాజా వార్తలు (Latest News)
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్