logo

సత్కారం

పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన అబ్బారెడ్డి నాగేశ్వరరావును కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమకుమార్‌, ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ తదితరులు ఘనంగా సత్కరించారు.  

Published : 27 Jan 2023 03:47 IST

నాగేశ్వరరావును సత్కరిస్తున్న కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌, ఎస్పీ

రాహుల్‌దేవ్‌శర్మ , జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమకుమార్‌

ఏలూరు టూటౌన్‌, వన్‌టౌన్‌ న్యూస్‌టుడే: పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన అబ్బారెడ్డి నాగేశ్వరరావును కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తమకుమార్‌, ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ తదితరులు ఘనంగా సత్కరించారు.  పోలీసు కవాతు మైదానంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయనకు శాలువా కప్పి  జ్ఞాపిక అందజేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని