కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర
ఏలూరు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు ఆధ్వర్యంలో చేయిచేయి కలుపుదాం.. రాహుల్ గాంధీని బలపరుద్దాం అనే నినాదంతో గురువారం పాదయాత్ర ప్రారంభించారు.
యాత్రలో పాల్గొన్న గురునాథరావు, రామ్మోహనరావు, కార్యకర్తలు
ఏలూరు తూర్పువీధి, న్యూస్టుడే: ఏలూరు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు ఆధ్వర్యంలో చేయిచేయి కలుపుదాం.. రాహుల్ గాంధీని బలపరుద్దాం అనే నినాదంతో గురువారం పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా అగ్రహారంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. పాత బస్టాండు సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమానికి ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జెట్టి గురునాథరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిస్తున్న సందర్భంగా పీసీసీ పిలుపు మేరకు పాదయాత్ర చేపట్టామన్నారు. మార్చి 26 వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుందన్నారు. ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ చేపట్టిన ర్యాలీలో పాల్గొని వారికి మధ్దతు తెలియజేశారు. కార్యక్రమంలో జోడో యాత్ర జిల్లా ఇన్ఛార్జి చైతన్య రెడ్డి, నగర ఇన్ఛార్జి సత్తిరాజు, కిసాన్ సెల్ ఛైర్మన్ కొమ్మన సాంబశివరావు, మద్దుకూరి బుచ్చిబాబు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలకేయులను రాష్ట్రం నుంచి తరిమికొడదాం
[ 07-05-2024]
రాష్ట్రాన్ని అడ్డుగోలుగా దోచుకునే కాలకేయులను తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ సినీ రచయిత కేవీ విజయేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. -
మత్స్య విలాపం
[ 07-05-2024]
నాలుగు దశాబ్దాలుగా దేశానికి పోషకాహారం అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆక్వారంగం జగన్ ఏలుబడిలో చతికిలబడింది. డెల్టా ప్రాంతంలో నీలివిప్లవంతో మొదలైన చేపల పరిశ్రమ అయిదేళ్లుగా ఎన్నడూ లేనంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. -
అణచివేతలతో అరాచక పర్వం
[ 07-05-2024]
-
ఉద్యోగుల ఓట్లకూ గేలం
[ 07-05-2024]
సాధ్యమైనంత వరకు ఉద్యోగులు ఓటేయకుండా చూడాలనే ప్రభుత్వ పన్నాగంలో భాగంగా జిల్లాలో పోలింగ్ కేంద్రాల వద్ద కనీస ఏర్పాట్లకు మోకాలడ్డారన్న విమర్శలున్నాయి. -
తొలి రోజు ఓటేసిన 7,540 మంది
[ 07-05-2024]
జిల్లాలో తపాలా బ్యాలెట్ పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. మొత్తం 13,854 మంది ఓటర్లు ఉండగా తొలిరోజు 7,540 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు -
జగన్ వస్తే పెట్రోలు సరఫరా ఉండదట!
[ 07-05-2024]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మంగళవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు. -
మావయ్యా.. మా బాల్యంతో ఆడుకున్నావ్!
[ 07-05-2024]
ప్రతి అక్కచెల్లెమ్మల బిడ్డలకు నేను మేనమామ లెక్క. ఆ హోదాలో వారి చదువులు సాగించేందుకు అండగా నిలబడి నేను తోడుంటా.. అంటూ ప్రతి సభలోను ఊదరగొట్టే సీఎం జగన్ పురిటి బిడ్డ మొదలుకుని 15 ఏళ్ల బాలబాలికల బాల్యం కోసం చేసిందేమీలేదు. -
రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్డీయేను గెలిపించండి
[ 07-05-2024]
వైకాపా అయిదేళ్ల పాలనలో రాష్ట్రం అవినీతిమయంగా తయారైందని, భావితరాల భవిష్యత్తు కోసం కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని సినీ హీరో నారా రోహిత్ అన్నారు -
కాలువ కన్నీరు పెడుతోంది
[ 07-05-2024]
పదిహేను వేల ఎకరాలకు నీరందించాల్సిన ఎర్రకాలువ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ ఇది. సుమారు 20 కిలోమీటర్ల మేర గుర్రపుడెక్కతో నిండిపోయింది. -
వైద్యం బహుభారం
[ 07-05-2024]
నూజివీడు డిపోకు చెందిన ఒక మెకానిక్ భార్యకు ఏడాదిన్నర కిందట జబ్బు చేసింది. ఈహెచ్ఎస్ సదుపాయంతో ఆమెకు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించాలని ఆయన భావించారు. -
ఓటర్లకు తాయిలాలు..నాయకులకు ప్యాకేజీలు!
[ 07-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇప్పటికే నగదు, చీరలు పంపిణీ చేసిన అభ్యర్థులు ఓటర్లకు నగదు పంపిణీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. -
పేద విద్యార్థులకు ఉచిత విద్య
[ 07-05-2024]
ప్రతిభ కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ-సీ కేటగిరీకి చెందిన పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించనున్నట్లు స్పృహ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ ట్రస్ట్ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు ఎ.సర్వేశ్వరరావు తెలిపారు. -
ఆసరా సొమ్ము కోసం రోడ్డెక్కిన మహిళలు
[ 07-05-2024]
వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత సొమ్ములు వెంటనే చెల్లించాలని కోరుతూ స్వయం సహాయక సంఘాల సభ్యులు సోమవారం మొగల్తూరు క్రాంతి పథం కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?