చిరుత పులి మృతి
రాజంపేట మండలం అనంతసముద్రం బీటు పరిధిలో ఏడేళ్ల వయసున్న చిరుతపులి శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు ఎఫ్ఆర్ఓ శ్రీనివాసలు శనివారం తెలిపారు.
మృతి చెందిన చిరుత పులి
రాజంపేట గ్రామీణ న్యూస్టుడే: రాజంపేట మండలం అనంతసముద్రం బీటు పరిధిలో ఏడేళ్ల వయసున్న చిరుతపులి శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు ఎఫ్ఆర్ఓ శ్రీనివాసలు శనివారం తెలిపారు. రెండు రోజుల కిందట అడవికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో కొంత భాగం అడవి కాలిపోయిందని, ఆ సమయంలో చిరుత మంటలు నుంచి బయటపడే ప్రయత్నంలో మంటల్లో చిక్కుకుని కొంత భాగం కాలిపోయిందని, గాయాలతో అటవీ అధికారులు అడవి చుట్టూ తీసిన లోతైన కాలువలో పడిపోవడంతో మృతిచెందినట్లు గుర్తించామన్నారు. అటవీ, పశువైద్యాధికారుల సమక్షంలో పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కలసపాడులో 144 సెక్షన్ అమలు
[ 10-05-2024]
కలసపాడు మండలంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం నుంచి ఈనెల 14 వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్ఐ.నాగ మురళి తెలిపారు. -
కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టు సాధిస్తా
[ 10-05-2024]
కడప-బెంగళూరు రైల్వే ప్రాజెక్టు పూర్తి చేయడమే నా లక్ష్యం. ప్రాజెక్టు అవసరం లేదంటూ సీఎం జగన్ పక్కన పెట్టేశారు. అన్నమయ్య జిల్లా కలికిరిలో బుధవారం జరిగిన ప్రజాగళం బహిరంగసభలో పాల్గొన్న ప్రధాని మోదీ సైతం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారు. -
సరకులిస్తానని డప్పు... ఉడకలేదు కందిపప్పు!
[ 10-05-2024]
బక్కజీవుల ఆకలి తీర్చడంలో కీలక పాత్ర పోషించే ప్రజా పంపిణీ వ్యవస్థను సీఎం జగన్ నీరుగార్చారు. సరకుల్లో కోత పెట్టారు. మరోవైపు ధరల మోతతో బడుగులపై అదనపు భారం వేశారు. -
కూటమితోనే ముస్లిం మైనార్టీలకు భరోసా
[ 10-05-2024]
అయిదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం గాలి కొదిలి, నేడు మళ్లీ ఓట్లు దండుకోవడానికి మాయమాటలు చెబుతున్నారని ఇలాంటి పార్టీ నాయకుల మాటలు ముస్లింలు నమ్మవద్దని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.షాజహాన్బాషా కోరారు. -
వైకాపా నేతలు... కబ్జాల మేతలు
[ 10-05-2024]
ప్రశాంతతకు మారుపేరైన మదనపల్లె పట్టణంలో వైకాపా పాలన అలజడి రేపింది... సీమలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న పట్టణం కావడంతో ఆంధ్రా ఊటీగా పేరొందింది.. చల్లటి వాతావరణం ఇక్కడి ప్రత్యేకత. -
ఓటు వేసుకుంటాం... ఏజెంట్గా కూర్చుంటాం
[ 10-05-2024]
ప్రజాస్వామ్యరీతిలో మాఓటు హక్కును వినియోగించుకుంటాం.. పోలింగ్ కేంద్రంలో ఏజెంట్లుగా నియమించుకుంటాం. -
విస్తృతంగా చేరికలు... పెరిగిన వలసలు
[ 10-05-2024]
ఎన్డీఏ కూటమిలో వలసలు భారీగా కొనసాగుతున్నాయి. గురువారం మైలవరం, పెద్దముడియం, జమ్మలమడుగు మండలాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు జమ్మలమడుగు అసెంబ్లీ ఎన్డీఏ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. -
ఎమ్మెల్యే భూమిపూజ చేసి రెండేళ్లు... పూర్తికి ఇంకెన్నాళ్లు
[ 10-05-2024]
ప్రజల ఆస్తులు, ప్రాణాలు కాపాడేందుకు అగ్నిమాపక శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడ అగ్నిప్రమాదాలు జరిగినా ఆగమేఘాల మీద వెళ్లాల్సి ఉంటుంది. -
కోడ్ ఉల్లంఘన.. ఊరూరా వైకాపా స్టిక్కర్లు
[ 10-05-2024]
పోలింగ్ తేదీ దగ్గరపడేకొద్దీ ఖాజీపేట మండలంలో అధికార పార్టీ కోడ్ ఉల్లంఘనల పరంపర పెరుగుతూనే ఉంది. -
జగన్ సభ వెలవెల
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నిక ప్రచారంలో భాగంగా రాజంపేటలో గురువారం సీఎం జగన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగసభ వెలవెలబోయింది. -
మద్యం విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం
[ 10-05-2024]
మద్యపాన నిషేధమని అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ప్రస్తుతం ప్రభుత్వ దుకాణాల్లో మద్యం అమ్మిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. -
జగన్ డ్రామాలు ప్రజలు నమ్మరు
[ 10-05-2024]
సీఎం జగన్ డ్రామాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెదేపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!
-
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. అయిదుగురు మావోయిస్టుల మృతి!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్.. నేడూ 75 విమానాలు రద్దు
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్