Chandrababu: అధికారంలోకి రాగానే చెత్తపన్ను రద్దు చేస్తాం: చంద్రబాబు
ఉత్తరాంధ్రకు జగన్ ఏం చేశాడో చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఆమదాలవలస: ఉత్తరాంధ్రకు జగన్ ఏం చేశాడో చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ‘‘స్థానిక ఎమ్మెల్యే అవినీతిపరుడు.. ఆమదాలవలసను పూర్తిగా ఊడ్చేశాడు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఆ ఇంట్లో వారికి కానుకలు సమర్పించాలి. నాగావళి, వంశధార ఇసుక విశాఖపట్నం వెళ్తోంది. ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. నా దృష్టిలో పడ్డవారిని నేనంత ఈజీగా వదిలిపెట్టను. రూ.10 ఇచ్చి వందరూపాయలు దోచుకునే వ్యక్తి జగన్.
గుంటూరుకు చెందిన లక్ష్మి అనే మహిళ వైకాపా అరాచకాలను దేశం దృష్టికి తీసుకురావాలని దిల్లీ వెళ్లి బొటనవేలు కట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. జగన్ లాంటి వ్యక్తి సీఎంగా ఉంటే మహిళలకు రక్షణ ఉంటుందా?చిరంజీవి, రాజమౌళి లాంటి వారిని కూడా జగన్ అవమానించారు. జగన్ ఒక విధ్వంసకారి. రూ.13లక్షల కోట్లు అప్పు చేశారు. దేశంలో ఎక్కువ అప్పులు ఉండే రాష్ట్రం ఏపీనే. అప్పులు ఎక్కువ ఉన్న రైతులు కూడా మన రాష్ట్రంలోనే ఉన్నారు. మేం అధికారంలోకి రాగానే పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం, పంటల బీమా అమలు చేస్తాం. ప్రతి ఎకరాకు నీరిస్తాం. వ్యవసాయ రంగంలో సాంకేతికతను తీసుకువస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్తపన్ను రద్దు చేస్తాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
160కి పైగా గెలుస్తాం.. 25 ఎంపీ స్థానాలూ మనవే
త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో 160కిపైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. -
ఏ-1 కిట్టు.. యథావిధిగా ప్రచారం
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా.. ఇంకా పోలీసులు వైకాపా కోడ్నే అనుసరిస్తున్నారు. అరెస్టు విషయంలోనూ పక్షపాతం చూపిస్తున్నారు. -
‘ఇంటి నుంచే ఓటు’లో వైకాపా చొరబాటు
ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాల వరకు రాలేని దివ్యాంగులు, వృద్థుల కోసం ఎన్నికల కమిషన్ చేపట్టిన ‘ఇంటి నుంచే ఓటు’ ప్రక్రియలో వైకాపా నాయకులు చొరబడుతున్నారు. -
ఎన్నికల తర్వాత ఒక్కొక్క నా కొ.. కథ చెబుతా
ఎన్నికల్లో అడ్డుపడితే.. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఒక్కొక్క నా కొ... కథ చెబుతానంటూ ఉరవకొండ వైకాపా అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి బహిరంగంగా బెదిరింపులకు దిగారు. -
పవన్ను తిట్టించడానికే నాన్నను జగన్ వాడుకుంటున్నారు
ఇటీవల వైకాపాలో చేరి, పవన్ కల్యాణ్ లక్ష్యంగా విమర్శల దాడి చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి.. ఆయన సొంత కుమార్తె బార్లపూడి క్రాంతి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. -
విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాం
‘వైకాపా పాలనలో విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చాం. నాడు-నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేశాం. పిల్లలు బడికి వెళితే చాలు.. విద్యాకానుక, అమ్మఒడి ద్వారా వారికి చేయూతగా నిలిచాం. -
పాటల్లోనూ సవాళ్లు, ప్రతిసవాళ్లూ.. అధికార పార్టీని ఎండగడుతున్న ప్రతిపక్షాలు
‘జూలు విప్పి దూకిండు ఎల్లో సింగమూ.. దడుసుకుని ఉరుకుతది రౌడీ సంఘమూ’ అంటూ తెదేపా అధినేత చంద్రబాబుపై ఇటీవల విడుదలైన పాట.. ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపింది. -
మాజీ వాలంటీర్లకు వైకాపా డబ్బు సంచులు!
పోలింగ్ సమీపిస్తున్నవేళ.. రాజీనామాలు చేసిన వాలంటీర్ల చేత ఓటర్లకు డబ్బు పంచేందుకు వైకాపా నేతలు కుట్ర పన్నారు. -
నగరిలో మంత్రి రోజాకు ఎదురుదెబ్బ
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో మంత్రి ఆర్కే రోజాకు ఎదురుదెబ్బ తగిలింది. -
ఎమ్మెల్యే చెవిరెడ్డి అనుచరుడి ఇటుకల బట్టీ వద్ద మద్యం డంప్
తిరుపతి జిల్లా పాకాల మండలంలో పెద్దఎత్తున మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
తెదేపా మహిళా నేతలపై వైకాపా అసభ్యకర పోస్టులు
-
ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలి
అన్ని రాజకీయ పార్టీలనూ సమానంగా చూస్తూ ఎన్నికల్ని నిష్పక్షపాతంగా నిర్వహించాలని రాష్ట్ర అధికారులను... కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్వ్యాస్ ఆదేశించారు. -
జగన్ పాలనలో ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనే దుస్థితి
సీఎం జగన్ పాలనలో నెలల తరబడి జీతాలు అందక.. ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితులు చూసి చలించిపోయా. -
ప్రజల ఆస్తుల కబ్జాకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం
రాష్ట్రంలోని బలహీనవర్గాలు, దళితులు, గిరిజనులు, ఎన్నారైల ఆస్తులను కబ్జా చేయడానికే సీఎం జగన్ ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చారని తెదేపా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. -
ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో రైతుల మెడకు ఉచ్చు
ల్యాండ్ టైటిలింగ్ చట్టం రైతుల మెడకు ఉచ్చు బిగించేలా ఉందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ విమర్శించారు. -
జలయజ్ఞం పేరుతో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు
రివర్స్ టెండరింగ్తో సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్వీర్యం చేసి, పోలవరాన్ని నట్టేట ముంచిన సీఎం జగన్... రాష్ట్రాన్ని ఎడారిలా మార్చారని ఎన్డీయే నేతలు ధ్వజమెత్తారు. -
6, 8 తేదీల్లో రాష్ట్రంలో మోదీ పర్యటన
రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 6న రాజమహేంద్రవరం, అనకాపల్లి, 8న పీలేరు, విజయవాడలో నిర్వహించే బహిరంగ సభలు, రోడ్ షోల్లో మోదీ పాల్గొననున్నారు. -
నేటి నుంచి నారా రోహిత్ పర్యటన
ఎన్డీయేకు మద్దతుగా సినీనటుడు నారా రోహిత్ శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. 4న పలాస, అనకాపల్లి, 5న రాజానగరం, గోపాలపురం, తణుకు నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. -
రాచమల్లు.. బూతుల జల్లు!
బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే పదవిలో పదేళ్లుగా కొనసాగుతున్న వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే, అభ్యర్థి రాచమల్లు శివప్రసాదరెడ్డి నోటి నుంచి నిరంతరం బూతుల జల్లు కురుస్తుంటుంది. -
ఇంకెంత మంది వృద్ధులను పొట్టన పెట్టుకుంటారు?
వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేసే విషయంలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రభుత్వానికి బానిసలు కావాల్సిన అవసరం ఐఏఎస్లకేమొచ్చిందని ప్రశ్నించారు. -
పోస్టల్ బ్యాలట్ జాబితాలో పేర్లు గల్లంతు
పోస్టల్ బ్యాలట్ కోసం ఉద్యోగులు ఫాం-12 సమర్పించినా కొన్నిచోట్ల పోస్టల్ బ్యాలట్ ఓటరు జాబితాలో పేర్లు గల్లంతయ్యాయి. అనంతపురం జిల్లాలో చాలాచోట్ల శుక్రవారం ఫాం-12 సమర్పించిన వారికి బ్యాలట్లు రాలేదు.
తాజా వార్తలు
-
ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు