icon icon icon
icon icon icon

Machilipatnam: యథేచ్ఛగా కోడ్‌ ఉల్లంఘన.. మచిలీపట్నంలో ఇంటింటికీ ‘సిద్ధం’ స్టిక్కర్లు

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా నేతలు యథేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు.

Published : 09 May 2024 16:24 IST

మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా నేతలు యథేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. ప్రచారం పేరుతో ఇంటింటికీ వెళ్లి.. గోడలకు, తలుపులపైన ‘సిద్ధం’ స్టిక్కర్లను అంటిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. ప్రజలకు ఇచ్చే కరపత్రాలకు సైతం ఎన్నికల సంఘం అనుమతి ఉండాలి. కానీ, అవేవీ పట్టించుకోకుండా వైకాపా నేతలు, కార్యకర్తలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఇంటికీ వెళ్లి.. ఓటర్ల ఫోన్‌పే, గూగుల్‌పే నెంబర్లు కూడా సేకరిస్తున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img