India Corona : 4 వేల దిగువనే కొత్త కేసులు..

గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 4 వేలకు దిగువనే నమోదవుతున్నాయి. ఇక క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుతూ 37 వేలకు దిగివచ్చాయి.

Updated : 02 Oct 2022 15:10 IST

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 4 వేలకు దిగువనే నమోదవుతున్నాయి. ఇక క్రియాశీల కేసులు క్రమంగా తగ్గుతూ 37 వేలకు దిగివచ్చాయి. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

*శనివారం నిర్ధారణ పరీక్షలు : 2,64,127
* కొత్తగా నమోదైన కేసులు : 3,375
* మొత్తం మరణాలు : 5,28,673
* మొత్తం రికవరీలు : 4.4 కోట్లు (98.73%)
* ప్రస్తుతం క్రియాశీల కేసులు : 37,444 (0.08%)
* మొత్తం టీకాలు : 218.75 కోట్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని