JEE Main Results: జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌చేయండి

జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ ర్యాంకులను వెబ్‌సైట్‌లో

Updated : 08 Aug 2022 09:41 IST

దిల్లీ: జేఈఈ మెయిన్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. జేఈఈ మెయిన్‌ ర్యాంకులను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఆదివారం ర్యాంకులను విడుదల చేయకుండా కేవలం ప్రొవిజనల్‌ ఫైనల్‌ కీని మాత్రమే ఎన్‌టీఏ విడుదల చేసింది. తాజాగా ర్యాంకులను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. పి.రవికిశోర్‌ ఆరో ర్యాంకు సాధించగా.. ఎం.హిమవంశీ ఏడు, పల్లి జలజాక్షి తొమ్మిదో ర్యాంకు దక్కించుకున్నారు.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని