Chiranjeevi: చిరు అతిథిగా.. కమర్షియల్‌ వేడుక

గోపీచంద్‌ హీరోగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’. బన్నీ వాస్‌ నిర్మాత. రాశీ ఖన్నా కథానాయిక. ఈ సినిమా జులై 1న విడుదలవుతోంది.

Updated : 24 Jun 2022 08:13 IST

గోపీచంద్‌ (Gopichand) హీరోగా మారుతి(Maruthi) తెరకెక్కించిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’ (Pakka Commercial). బన్నీ వాస్‌ నిర్మాత. రాశీ ఖన్నా(Raashi Khanna) కథానాయిక. ఈ సినిమా జులై 1న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈనెల 26న హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించనున్నారు. దీనికి కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం గురువారం ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని