Vishal: ‘లక్ష్మీ మేనన్తో విశాల్ వివాహం’.. ఆ పేపర్ క్లిప్ను నాన్న దాచుకున్నారు: విశాల్
తన వివాహం గురించి స్పందించారు నటుడు విశాల్ (Vishal). ‘మార్క్ ఆంటోనీ’ (Mark Antony) ప్రమోషన్స్లో పాల్గొన్న ఆయన తన పెళ్లిపై మాట్లాడారు.
చెన్నై: ‘మార్క్ ఆంటోనీ’(Mark Antony) ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటుడు విశాల్ (Vishal). చెన్నై వేదికగా ఏర్పాటు చేసిన ఓ ఫ్యాన్ మీట్లో తన తండ్రి జి.కె.రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఇందులో భాగంగా ‘పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు’ అంటూ అభిమానుల సమక్షంలో విశాల్ను ఆయన తండ్రి సరదాగా పశ్నించారు. దీనికి విశాల్ తరచూ చెప్పే సమాధానమే చెప్పారు. అనంతరం ఆయన.. ‘నటి లక్ష్మీమేనన్తో విశాల్ వివాహం’ అంటూ వచ్చిన వార్త పేపర్ క్లిప్ను తన తండ్రి భద్రంగా దాచుకున్నారని తెలిపారు.
‘‘విశాల్.. ఇది చాలా సున్నితమైన ప్రశ్న. నేనూ మీ అమ్మ నీ జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నాం? అలాగే నీ గురించి మాకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా?’’ అని జి.కె.రెడ్డి ప్రశ్నించారు. దీనిపై విశాల్ స్పందిస్తూ.. ‘‘నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటా. ప్రతి దానికి ఒక సమయం అంటూ రావాలి. సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటా. ఇక, నా గురించి అన్ని విషయాలు మీకు బాగా తెలుసు. లవ్ స్టోరీలు, బ్రేకప్ కథలు, నడిగర్ సంఘం విషయాలు ఇలా నాకు సంబంధించిన ప్రతి విషయం ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది’’ అని బదులిచ్చారు.
అది మైండ్ బ్లోయింగ్ సీక్వెన్స్.. ‘పుష్ప-2’పై దేవిశ్రీ కీలక వ్యాఖ్యలు
అనంతరం తన తండ్రిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ‘‘మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ప్రతి విషయంపై మేము చర్చించుకుంటాం. ‘ప్రేమ చదరంగం’ (విశాల్ ఫస్ట్ మూవీ) నుంచి ఇప్పటివరకూ నా గురించి వచ్చిన ప్రతి వార్త పేపర్ క్లిక్ను ఆయన దాచి పెట్టుకున్నారు. ఇటీవల ఆయన ఓ పేపర్ క్లిక్ కట్ చేస్తూ కనిపించారు. ‘ఏంటి నాన్న అది? ఎందుకు పేపర్ కట్ చేస్తున్నారు?’ అని ప్రశ్నించగా.. ‘ఇది నీకు సంబంధించిన వార్తే. దాన్ని జాగ్రత్తగా దాయాలని కట్ చేసున్నా’’ అని చెప్పారు. ‘‘మార్క్ ఆంటోనీ గురించి ఏమైనా రాశారా?’’ అని అడగ్గా.. ‘‘లేదు లక్ష్మీమేనన్తో నీ వివాహం అని రాశారు. ఆ వార్తలో నీ పేరు ఉంది కదా.. అందుకే దాన్ని కట్ చేసి దాచి పెడుతున్నా’’ అని అన్నారు. అలా, మా మధ్య ఒక ఫ్రెండ్లీ రిలేషన్ ఉంటుంది’’ అని విశాల్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
‘హరోం హర’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నారు సుధీర్ బాబు. ప్రస్తుతం ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. -
మరో ‘నరేంద్ర మోదీ బయోపిక్’.. ఈసారి యాక్టర్ ఎవరంటే?
ప్రధాని నరేంద్ర మోదీ జీవితాధారంగా మరో సినిమా తెరకెక్కనుంది. -
సూర్య ‘కంగువా’.. పదివేల మందితో ఫైట్ సీక్వెన్స్!
‘కంగువా’ ఫైటింగ్ సీక్వెన్స్కు సంబంధించిన ఓ వార్త సోషల్మీడియాలో షేర్ అవుతోంది. -
నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు? నెటిజన్ కామెంట్పై రేణూ దేశాయ్ అసహనం
ఓ నెటిజన్ పెట్టిన కామెంట్పై స్పందించిన రేణూదేశాయ్ ‘నా మాజీ భర్తతో పోలుస్తారెందుకు?’ అని అసహనం వ్యక్తంచేశారు. -
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
రాజమౌళి-మహేశ్ల ప్రాజెక్ట్కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం వైరల్గా మారింది. -
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
24 రోజుల క్రితం కనిపించకుండా పోయిన బాలీవుడ్ నటుడు గురుచరణ్ సింగ్ ఆచూకీ లభించింది. -
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
‘హీరామండి’ చూసిన తర్వాత మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పినట్లు సోనాక్షి సిన్హా తెలిపారు. -
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
బుల్లితెర నటుడు చంద్రకాంత్ (40) శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘త్రినయని’తో పాటు పలు సీరియల్స్లో నటిస్తున్నారు. -
మాళవిక మోహనన్ కర్రసాము.. నభా నటేశ్ కోల్కతా జ్ఞాపకాలు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శిఖర్ పహాడియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!
మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహాడియాతో తన బంధం గురించి జాన్వీ మొదటిసారి స్పందించారు. -
ఆ వివాదంలోకి.. ఎన్టీఆర్ పేరుని తీసుకురావద్దు: టీమ్ విజ్ఞప్తి
టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ భూ వివాదంలో చిక్కుకున్నారంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దానిపై టీమ్ స్పందించింది. -
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ల సినిమా టైటిల్ ఇదేనా!
ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారమవుతోంది. -
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
ప్రభాస్ పెట్టిన ఇన్స్టా పోస్ట్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదేంటంటే.. -
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘అరవింద సమేత’ విషయంలో ఆ బాధ ఉండేది: ఈషా రెబ్బా
ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అరవింద సమేత’ సినిమా విషయంలో తనకు బాధ ఉండేదని నటి ఈషా రెబ్బా అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
ఆ ప్రచారాన్ని ఖండిస్తున్నాం: సినిమా ప్రదర్శనల నిలిపివేతపై టీఎఫ్పీసీ క్లారిటీ
థియేటర్లలో సినిమాల ప్రదర్శనల నిలిపివేతపై జరుగుతున్న ప్రచారాన్ని టీఎఫ్పీసీ ఖండించింది. -
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
తనను పెళ్లి చేసుకోబోయే వాడికి ఉండాల్సిన లక్షణాలను జాన్వీ వెల్లడించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. -
‘భారతీయుడు 2’ టీమ్ సర్ప్రైజ్ ఇవ్వనుందా.. వైరలవుతోన్న అప్డేట్స్
‘భారతీయుడు 2’ చిత్రబృందం సర్ప్రైజ్కు ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. -
నా అకౌంట్ హ్యాక్ అవలేదు.. నేనే రూ.3500 కోసం రిక్వెస్ట్ పెట్టా!
Renu Desai: రూ.3500 కావాలంటూ రేణుదేశాయ్ పెట్టిన పోస్ట్ సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. -
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్కు గాయమైంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!