బౌలింగ్‌ ఎంచుకున్న ముంబయి 

రసవత్తరంగా సాగుతున్న టీ20 లీగ్‌లో మరోఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా ముంబయి×బెంగళూరు జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన ముంబయి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్‌ బెర్తును ఖరారు

Published : 28 Oct 2020 19:07 IST

ఇంటర్నెట్‌డెస్క్: రసవత్తరంగా సాగుతున్న టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. అబుదాబి వేదికగా ముంబయి × బెంగళూరు జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన ముంబయి బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్‌ బెర్తును ఖరారు చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. రెండు జట్లు 11 మ్యాచ్‌లు ఆడగా చెరో ఏడు విజయాలతో ముంబయి, కోహ్లీ సేన తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

జట్ల వివరాలు

ముంబయి: డికాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, సౌరభ్ తివారి, హార్దిక్ పాండ్య, పొలార్డ్ (కెప్టెన్‌), కృనాల్ పాండ్య, ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, బౌల్ట్, బుమ్రా

బెంగళూరు: పడిక్కల్‌, ఫిలిప్‌, కోహ్లీ (కెప్టెన్), డివిలియర్స్, దూబె, గుర్‌కీరత్‌ సింగ్‌, క్రిస్‌ మోరిస్‌, వాషింగ్టన్‌ సుందర్‌, డేల్ స్టెయిన్‌, సిరాజ్‌, చాహల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని