Virat Kohli: కరోనా బారిన పడిన విరాట్ కోహ్లీ! ఆలస్యంగా వెలుగులోకి..
గతేడాది వాయిదా పడిన ఐదో టెస్టును ఆడేందుకు ఇంగ్లాండ్కు వెళ్లిన టీమ్ఇండియాను కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారినపడి జట్టుతోపాటు లండన్ విమానం ఎక్కలేదు.
ఇంటర్నెట్ డెస్క్: ఐదో టెస్టు ఆడేందుకు ఇంగ్లాండ్కు వెళ్లిన టీమ్ఇండియా (Team India)ను కరోనా ఇబ్బందులు వెంటాడుతున్నాయి. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కరోనా బారినపడి జట్టుతోపాటు లండన్ విమానం ఎక్కలేదు. ప్రస్తుతం కొవిడ్ నుంచి కోలుకున్న అశ్విన్ బుధవారం ఇంగ్లాండ్ బయల్దేరే అవకాశముందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. తాజాగా మరో వార్త టీమ్ఇండియా అభిమానులను కలవరపెడుతోంది. కీలక ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli)కి ఇటీవల కరోనా సోకినట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో ముగిసిన టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. సతీమణి అనుష్క శర్మ, కూమార్తె వామికాతో కలసి విహారయాత్రకు మాల్దీవులు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగొచ్చాక విరాట్ కరోనా బారిన పడినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడు కరోనా నుంచి కోలుకున్న తర్వాతే టీమ్ఇండియాతో కలిసి ఇంగ్లాండ్ బయలుదేరాడని తెలుస్తోంది. అయితే ఈ విషయమై బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. విరాట్ కూడా ఈ మేరకు ఎలాంటి సోషల్ మీడియా పోస్ట్లు పెట్టలేదు.
ప్రస్తుతం కోహ్లీ ఇంగ్లాండ్లో జట్టుతోపాటు ఉన్నాడు. అక్కడ షాపింగ్ చేయడానికి వివిధ ప్రదేశాలకు వెళ్లి అభిమానులతో ఫొటోలు దిగాడు. రోహిత్ శర్మ కూడా షాపింగ్ అంటూ బయట తిరిగినట్లు ఫొటోలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వారిద్దరికీ బీసీసీఐ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమయంలోనే విరాట్కి ఇప్పటికే కరోనా వచ్చి తగ్గిందని వార్తలు రావడం గమనార్హం. కరోనా సోకి తగ్గిన వెంటనే ఇలా ప్రజల మధ్య ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా తిరిగితే మరోసారి కరోనా వచ్చే అవకాశముందని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే వార్నింగ్ ఇచ్చిందని కూడా అంటున్నారు. కరోనా పరిస్థితుల వల్లే గతేడాది వాయిదా పడిన ఐదో టెస్ట్ మ్యాచ్ ఎడ్జ్బాస్టన్ వేదికగా జులై 1 - 5 మధ్య జరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?