ఏఎన్‌ఎం పోస్టుల ఫలితాల విడుదల

ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఏ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌లో ఖాళీగా ఉన్న

Published : 29 Jun 2022 04:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఏ పోస్టులకు ఎంపికైన వారి జాబితాను కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌లో ఖాళీగా ఉన్న ఈ పోస్టుల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్‌ నంబరు 5/2018లో దరఖాస్తు చేసినవారిని ఎంపిక చేసినట్లు తెలిపింది. పూర్తివివరాలకు టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్‌లో చూడాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని