మే 6 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు
మే 6 నుంచి 31వ తేదీ వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈనాడు, హైదరాబాద్: మే 6 నుంచి 31వ తేదీ వరకు హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కేసుల ఫైలింగ్, విచారణకు సంబంధించి మంగళ, గురువారాలు డివిజన్, సింగిల్ బెంచ్లు పనిచేస్తాయని పేర్కొన్నారు. మే 7, 14, 21, 28 తేదీల్లో కేసుల ఫైలింగ్, మే 9, 16, 23, 30 తేదీల్లో విచారణలు జరుగుతాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవం.. నృసింహ జయంత్యుత్సవం
యాదాద్రిలో వివిధ ఆరాధన పర్వాలతో నారసింహుని జయంత్యుత్సవాలు మంగళవారం రెండో రోజుకు చేరాయి. -
ఆ ఫైనాన్స్ సంస్థతో టెస్కాబ్కు సంబంధం లేదు
శ్రీప్రియాంక ఫైనాన్స్ సంస్థతో కానీ, దాని ఖాతాదారులతో కానీ తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ (టెస్కాబ్)కు ఎలాంటి సంబంధం లేదని బ్యాంక్ ఎండీ మురళీధర్ తెలిపారు. -
మూడు నెలల్లో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయండి
మత్స్యకార సంఘాల్లో సభ్యత్వానికి కొన్ని తెగలను పరిగణనలోకి తీసుకోకపోవడం, మరికొన్నింటిని తాజాగా చేర్చడం తదితర వివాదాల పరిష్కారానికి నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. -
ఎంజీఎంలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం
-
కిర్గిజ్స్థాన్ నుంచి విద్యార్థులను రప్పించాలని కిషన్రెడ్డి లేఖ
కిర్గిజ్స్థాన్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్కు కేంద్ర మంత్రి, భాజపా తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి లేఖరాశారు. -
పెద్దలకు బీసీజీ టీకా
క్షయ(టీబీ) వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా తొలిసారిగా 18 ఏళ్లు పైబడినవారికి బీసీజీ టీకా కార్యక్రమానికి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శ్రీకారం చుడుతోంది. -
సంక్షిప్త వార్తలు
కాళేశ్వరం ఎత్తిపోతలలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరిరక్షణ చర్యల పర్యవేక్షణకు ప్రభుత్వం నలుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. -
ఈ వానాకాలం ఆశాజనకమే!
రాష్ట్రంలో వానాకాలం సీజన్ ఆశాజనకంగా ఉంటుందని, నిరుటి కంటే అధిక విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ పేర్కొంది. -
మళ్లీ ఎండల మంటలు
రాష్ట్రంలో ఎండల తీవ్రత కొద్దిరోజుల విరామం తరువాత మళ్లీ పెరిగింది. ఒకవైపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు పెరిగాయి. -
మొలకెత్తిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తాం
వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందొద్దని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. -
ఆబ్కారీ శాఖలో పూర్తి పారదర్శకత: జూపల్లి
నూతన మద్యం పాలసీ గురించి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఆలోచించలేదని, కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. -
దిల్లీ మద్యం కేసులో అనుబంధ ఛార్జిషీట్పై నిర్ణయం 29న
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితతోపాటు మరో నలుగురిపై ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ను పరిగణనలోకి తీసుకొనే అంశంపై దిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 29న ఉత్తర్వులు వెలువరించనుంది. -
ఇన్ఛార్జి వీసీలుగా సీనియర్ ఐఏఎస్లు
రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల ఉపకులపతుల పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
జూన్ 2 నుంచి పెరగనున్న టోల్ రుసుములు
జూన్ 2 నుంచి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) టోల్ప్లాజాల వద్ద టోల్ రుసుములు పెరగనున్నాయి. -
జూనియర్ వైద్యుల సమ్మె వాయిదా
రాష్ట్రంలో జూనియర్ వైద్యులు బుధవారం నుంచి తలపెట్టిన సమ్మెను వాయిదా వేసుకున్నట్లు తెలిపారు. -
దశల వారీగా అన్ని రకాల ధాన్యానికి బోనస్ ఇస్తాం: మంత్రి తుమ్మల
రాష్ట్రంలో దశలవారీగా అన్ని రకాల ధాన్యానికి బోనస్ అందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. -
దేవుడి మాన్యాలకు పాస్పుస్తకాల జారీ
ఆక్రమణకు గురైన దేవాలయాల భూములను స్వాధీనం చేసుకోవాలని, వాటికి పాస్పుస్తకాలను జారీ చేయాలని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. -
కొత్త రూపంలో రేషన్ కార్డులు?
ప్రస్తుతం ఉన్న రేషన్ (ఆహార భద్రత) కార్డుల రూపం మారనుంది. వీటి స్థానంలో కొత్తవి జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. -
అమెరికా ‘వీసా’వహులకు తీపి కబురు
అమెరికాలో ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు జూన్, జులై, ఆగస్టు కోటాకు సంబంధించిన మరిన్ని విద్యార్థి వీసా(ఎఫ్-1) ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. -
అణువణువూ జల్లెడ పట్టాల్సిందే!
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల ప్లానింగ్ మొదలు... కుంగడం, సీపేజీలు ఏర్పడటం వరకు సమగ్ర వివరాలను వెంటనే అందజేయాలని సంబంధిత ఇంజినీర్లను నీటిపారుదల శాఖ ఆదేశించింది. -
పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచంతో పోటీపడాలి
పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీపడేలా విధానాలు ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్దేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్లో పూర్తి నిడివి సినిమాలు
-
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు