బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు

రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైనట్లు ఆ సంఘం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.

Published : 06 May 2024 03:09 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటైనట్లు ఆ సంఘం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర అధ్యక్షులుగా బి.కిరణ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా కిరణ్‌ మాదల, కోశాధికారిగా ఎల్‌.రమేశ్‌, ఉపాధ్యక్షులుగా కిరణ్‌ ప్రకాశ్‌తో పాటు ఏడుజోన్లకు ఏడుగురు ప్రాంతీయ కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఎన్నికైనట్లు తెలిపారు. ప్రభుత్వ బోధనా వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని