ఈ దోశ వీడియో 8 కోట్ల మంది చూశారు!

ఆ ‘ఎగిరే దోశ’ విశేషమేదో మీరూ చూడండి..

Updated : 17 Feb 2021 17:52 IST

ముంబయి: దక్షణాది వంటకమైనా.. దోశ ఇప్పుడు పూర్తి భారత దేశానికి ఇష్టమైన టిఫిన్‌గా మారింది. దేశవ్యాప్తంగా మహా నగరాల నుంచి ఓ మోస్తరు ఊర్ల వరకు దోశ లభించని చోటు ఉండదనే చెప్పాలి. మరి ఇంత ప్రత్యేకమైన దోశను.. ముంబయిలోని ఓ దోశ వ్యాపారి అంతకంటే ప్రత్యేక రీతిలో వండి వడ్డిస్తున్నాడు. పెనం మీద నుంచి తిన్నగా ప్లేటులోకే దోశెను పంపించే ఆయన విన్యాసానికి ఫిదా అయిన నెటిజన్లు.. 8 కోట్లకు పైగా వ్యూస్‌ కురిపించారు. మరి ఆ ‘ఎగిరే దోశ’ విశేషమేదో మీరూ చూడండి..



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని