Kolkatas: లక్ష మందితో భగవద్గీత పారాయణం
పశ్చిమ బంగాల్లో సుమారు లక్ష మంది ప్రజలు భగవద్గీత పారాయణం చేశారు. ఒకే చోట ఎక్కవ మంది గీతా పఠనం చేసిన కార్యక్రమంగా గిన్నిస్ రికార్డు లభించే అవకాశం ఉందని నిర్వహకులు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక వేత్తలు, సాధువులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల సామజిక సామరస్యం పెంపొందుతుందని ప్రధాని మోదీ సందేశం పంపారు.
Published : 25 Dec 2023 10:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!