Kolkatas: లక్ష మందితో భగవద్గీత పారాయణం

పశ్చిమ బంగాల్లో సుమారు లక్ష మంది ప్రజలు భగవద్గీత పారాయణం చేశారు. ఒకే చోట ఎక్కవ మంది గీతా పఠనం చేసిన కార్యక్రమంగా గిన్నిస్ రికార్డు లభించే అవకాశం ఉందని నిర్వహకులు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక వేత్తలు, సాధువులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల సామజిక సామరస్యం పెంపొందుతుందని ప్రధాని మోదీ సందేశం పంపారు.

Published : 25 Dec 2023 10:37 IST

పశ్చిమ బంగాల్లో సుమారు లక్ష మంది ప్రజలు భగవద్గీత పారాయణం చేశారు. ఒకే చోట ఎక్కవ మంది గీతా పఠనం చేసిన కార్యక్రమంగా గిన్నిస్ రికార్డు లభించే అవకాశం ఉందని నిర్వహకులు చెప్పారు. ఈ కార్యక్రమానికి ఆధ్యాత్మిక వేత్తలు, సాధువులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరయ్యారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల సామజిక సామరస్యం పెంపొందుతుందని ప్రధాని మోదీ సందేశం పంపారు.

Tags :

మరిన్ని