Andhra news: బాధిత కుటుంబాలకు పరిహారం..: కలెక్టర్‌

ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం వద్ద ఔషధ కంపెనీలో రియాక్టర్ పేలి ఆరుగురిని బలితీసుకుంది. ఆయా కుటుంబాలకు పరిహారంగా రూ.50 లక్షల చొప్పున అందించనున్నామని కలెక్టర్‌ ప్రసన్నకుమార్‌ తెలిపారు. ప్రమాదానికి గల కారనాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

Published : 14 Apr 2022 12:44 IST

ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం వద్ద ఔషధ కంపెనీలో రియాక్టర్ పేలి ఆరుగురిని బలితీసుకుంది. ఆయా కుటుంబాలకు పరిహారంగా రూ.50 లక్షల చొప్పున అందించనున్నామని కలెక్టర్‌ ప్రసన్నకుమార్‌ తెలిపారు. ప్రమాదానికి గల కారనాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

Tags :

మరిన్ని