Raghurama: పేరే ఆహార భద్రత.. తీసుకోకుంటే డబ్బులిస్తామనడమేంటి..?

రేషన్‌ దుకాణాల్లో బియ్యం తీసుకోకుంటే డబ్బలు ఇస్తామనడంపై ఎంపీ రఘురామ స్పందించారు. పేరులోనే ఉన్న ఆహార భద్రతను పక్కనపెట్టి డబ్బులిస్తామని ఎలా అంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బియ్యం ఇస్తే కనీసం గంజి తాగి ఆకలి తీర్చుకుంటారని పేర్కొన్నారు.

Published : 15 Apr 2022 14:00 IST

రేషన్‌ దుకాణాల్లో బియ్యం తీసుకోకుంటే డబ్బలు ఇస్తామనడంపై ఎంపీ రఘురామ స్పందించారు. పేరులోనే ఉన్న ఆహార భద్రతను పక్కనపెట్టి డబ్బులిస్తామని ఎలా అంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బియ్యం ఇస్తే కనీసం గంజి తాగి ఆకలి తీర్చుకుంటారని పేర్కొన్నారు.

Tags :

మరిన్ని