Raghurama: పేరే ఆహార భద్రత.. తీసుకోకుంటే డబ్బులిస్తామనడమేంటి..?
రేషన్ దుకాణాల్లో బియ్యం తీసుకోకుంటే డబ్బలు ఇస్తామనడంపై ఎంపీ రఘురామ స్పందించారు. పేరులోనే ఉన్న ఆహార భద్రతను పక్కనపెట్టి డబ్బులిస్తామని ఎలా అంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బియ్యం ఇస్తే కనీసం గంజి తాగి ఆకలి తీర్చుకుంటారని పేర్కొన్నారు.
Published : 15 Apr 2022 14:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..
-
నిలిచిపోయిన సునీతా విలియమ్స్ రోదసి యాత్ర
-
స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 73,960
-
ప్రజాస్వామ్యమా... పెద్దిరెడ్డి రాజ్యమా?
-
చక్కటి ఉపాయం.. చల్లని ప్రయాణం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM