Sangareddy: సంగారెడ్డిలో.. పోలీసులు డబ్బులు అడిగారంటూ సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్ చల్
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మహేష్ అనే యువకుడు తన తండ్రి పోస్టుమార్టం రిపోర్టు కోసం పోలీసులు డబ్బులు అడిగారంటూ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. స్థానిక నాయకులు ఎమ్మెల్యే జగ్గారెడ్డితో ఫోన్లో మాట్లాడించి తన సమస్య తీరుస్తామంటూ హామీ ఇవ్వడంతో కిందికి దిగాడు.
Published : 17 Apr 2022 12:50 IST
Tags :