Sangareddy: సంగారెడ్డిలో.. పోలీసులు డబ్బులు అడిగారంటూ సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్ చల్
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మహేష్ అనే యువకుడు తన తండ్రి పోస్టుమార్టం రిపోర్టు కోసం పోలీసులు డబ్బులు అడిగారంటూ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. స్థానిక నాయకులు ఎమ్మెల్యే జగ్గారెడ్డితో ఫోన్లో మాట్లాడించి తన సమస్య తీరుస్తామంటూ హామీ ఇవ్వడంతో కిందికి దిగాడు.
Published : 17 Apr 2022 12:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పోలింగ్ బూత్ నుంచి ఇన్స్టా లైవ్.. బోగస్ ఓటింగ్కు పాల్పడ్డాడంటూ అరెస్టు చేసిన పోలీసులు
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
-
ప్రచార జోరు.. వ్యూహాలకు పదును
-
ఓట్ల పండగకు ఆహ్వానం