Gunturu: పట్టించుకోని పంచాయతీ సిబ్బంది.. పారిశుద్ధ్య పనుల్లో విద్యార్థులు..
గుంటూరు జిల్లా నందివెలుగు ప్రాథమిక పాఠశాల విద్యార్థులే పారిశుద్ధ్య కార్మికులుగా మారాల్సి వచ్చింది. వారం రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు రాకపోవడంతో నాలుగో తరగతి విద్యార్థులు బడిలో చెత్త తీసుకెళ్లి పారబోస్తున్నారు. గ్రామంలో వీధుల్లోని చెత్త సేకరిస్తున్న కార్మికులు బడిలో చెత్తపై కుంటిసాకులు చెబుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
Published : 20 Apr 2022 15:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు