Gunturu: పట్టించుకోని పంచాయతీ సిబ్బంది.. పారిశుద్ధ్య పనుల్లో విద్యార్థులు..
గుంటూరు జిల్లా నందివెలుగు ప్రాథమిక పాఠశాల విద్యార్థులే పారిశుద్ధ్య కార్మికులుగా మారాల్సి వచ్చింది. వారం రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు రాకపోవడంతో నాలుగో తరగతి విద్యార్థులు బడిలో చెత్త తీసుకెళ్లి పారబోస్తున్నారు. గ్రామంలో వీధుల్లోని చెత్త సేకరిస్తున్న కార్మికులు బడిలో చెత్తపై కుంటిసాకులు చెబుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.
Published : 20 Apr 2022 15:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన