Ambati Rambabu: పోలవరంలోనే డయాఫ్రమ్‌ దెబ్బతింది ఎందుకు..: మంత్రి రాంబాబు

ప్రపంచంలో ఏ ప్రాజెక్టులోనూ దెబ్బతినని డయాఫ్రమ్‌ వాల్‌ ఒక్క పోలవరంలోనే ఎందుకు ఆ పరిస్థతితి వచ్చందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 

Published : 22 Apr 2022 16:45 IST

ప్రపంచంలో ఏ ప్రాజెక్టులోనూ దెబ్బతినని డయాఫ్రమ్‌ వాల్‌ ఒక్క పోలవరంలోనే ఎందుకు ఆ పరిస్థతితి వచ్చందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 

Tags :

మరిన్ని