Prashant kishor: కాంగ్రెస్‌లో పీకే టెన్షన్‌

తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో అయోమయస్థితి నెలకొంది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ ముందుకెళ్లే అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) ఏఐసీసీ నేతలతో కీలక చర్చల్లో ఉంటూ, మరోవైపు తెరాస అధినేత కేసీఆర్‌తో సమాలోచనలు జరిపి రాజకీయ వ్యూహ ఒప్పందం కుదుర్చుకోవడం కాంగ్రెస్‌ నేతలను ఇరకాటంలో పడేసింది.

Published : 25 Apr 2022 11:00 IST

తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో అయోమయస్థితి నెలకొంది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ ముందుకెళ్లే అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) ఏఐసీసీ నేతలతో కీలక చర్చల్లో ఉంటూ, మరోవైపు తెరాస అధినేత కేసీఆర్‌తో సమాలోచనలు జరిపి రాజకీయ వ్యూహ ఒప్పందం కుదుర్చుకోవడం కాంగ్రెస్‌ నేతలను ఇరకాటంలో పడేసింది.

Tags :

మరిన్ని