Prashant kishor: కాంగ్రెస్లో పీకే టెన్షన్
తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో అయోమయస్థితి నెలకొంది. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ ముందుకెళ్లే అంశంపై తర్జనభర్జన పడుతున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) ఏఐసీసీ నేతలతో కీలక చర్చల్లో ఉంటూ, మరోవైపు తెరాస అధినేత కేసీఆర్తో సమాలోచనలు జరిపి రాజకీయ వ్యూహ ఒప్పందం కుదుర్చుకోవడం కాంగ్రెస్ నేతలను ఇరకాటంలో పడేసింది.
Published : 25 Apr 2022 11:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్