Twitter: ట్విటర్ సీఈఓ పరాగ్ అగర్వాల్పై వేటు..?
ట్విటర్ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ ప్రస్తుత సీఈఓ పరాగ్ అగర్వాల్ను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త సీఈఓను ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఒప్పందం ప్రకారం పరాగ్ను 12 నెలల్లోగా CEO బాధ్యతల నుంచి తీసివేస్తే 42 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనిపైనా మస్క్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
Published : 03 May 2022 18:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్