PM Modi: విదేశీ వస్తువులకు బానిసలు కావద్దు..: మోదీ

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ విదేశీ వస్తువులకు బానిసలుగా ఉండటం మానుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో ముందుకు సాగుతూ స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

Published : 06 May 2022 16:03 IST

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ విదేశీ వస్తువులకు బానిసలుగా ఉండటం మానుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో ముందుకు సాగుతూ స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

Tags :

మరిన్ని