Andhra news: రోడ్లు బాగుచేయడం చేతకాదు.. మూడు రాజధానులు కడతారా: నాదెండ్ల

దెబ్బతిన్న రోడ్లు బాగుచేయడం చేతగాని పాలకులా మూడు రాజధానులు కట్టేది అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. పల్లెలకు రోడ్లు నిర్మించాలంటే రూ.300 కోట్లు అవసరమైతే జగన్ ప్రభుత్వం 26.5 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులు వైకాపా నేతల కమీషన్లకే సరిపోవని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.

Published : 09 May 2022 19:38 IST

దెబ్బతిన్న రోడ్లు బాగుచేయడం చేతగాని పాలకులా మూడు రాజధానులు కట్టేది అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. పల్లెలకు రోడ్లు నిర్మించాలంటే రూ.300 కోట్లు అవసరమైతే జగన్ ప్రభుత్వం 26.5 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులు వైకాపా నేతల కమీషన్లకే సరిపోవని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.

Tags :

మరిన్ని