Andhra news: రోడ్లు బాగుచేయడం చేతకాదు.. మూడు రాజధానులు కడతారా: నాదెండ్ల
దెబ్బతిన్న రోడ్లు బాగుచేయడం చేతగాని పాలకులా మూడు రాజధానులు కట్టేది అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. పల్లెలకు రోడ్లు నిర్మించాలంటే రూ.300 కోట్లు అవసరమైతే జగన్ ప్రభుత్వం 26.5 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులు వైకాపా నేతల కమీషన్లకే సరిపోవని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
Published : 09 May 2022 19:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు