Andhra news: రోడ్లు బాగుచేయడం చేతకాదు.. మూడు రాజధానులు కడతారా: నాదెండ్ల
దెబ్బతిన్న రోడ్లు బాగుచేయడం చేతగాని పాలకులా మూడు రాజధానులు కట్టేది అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. పల్లెలకు రోడ్లు నిర్మించాలంటే రూ.300 కోట్లు అవసరమైతే జగన్ ప్రభుత్వం 26.5 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులు వైకాపా నేతల కమీషన్లకే సరిపోవని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
Published : 09 May 2022 19:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు