Karnool: బిల్లు చెల్లించలేదు.. సరఫరా నిలిపివేస్తామంటే.. సిబ్బందిపై దాడి..
కర్నూలు జిల్లా గోనెగండ్లలో విద్యుత్ సిబ్బందిపై రహముతుల్లా అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. పాత విద్యుత్ బకాయితో పాటు కొత్త బిల్లు చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తానని లైన్ మెన్ ఉసేని చెప్పడంతో రహముతుల్లా దాడి చేశారు. లైన్ మెన్ ఉసేని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Published : 14 May 2022 13:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు